అసుస్ డ్యుయల్ సిమ్ వాయిస్ కాలింగ్ ట్యాబ్లెట్

|

ప్రముఖ వ్యక్తిగత కంప్యూటర్ల తయారీ కంపెనీ అసుస్ (Asus) ఫోన్‌ప్యాడ్ 7 ( Fonepad 7) పేరుతో సరికొత్త డ్యుయల్ సిమ్ 3జీ వాయిస్ కాలింగ్ ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్‌ను మంగళవారం ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ధర రూ.12,999. ఈ పోర్టబుల్ డివైస్‌ను ముందుగా అసుస్, ఫిబ్రవరిలో బార్సిలోనో వేదికగా నిర్వహించిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ టెక్నాలజీ షోలో ఆవిష్కరించింది. డివైస్ కీలక స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే...

 
అసుస్ డ్యుయల్ సిమ్ వాయిస్ కాలింగ్ ట్యాబ్లెట్

7 అంగుళాల ఐపీఎస్ టచ్ డిస్‌ప్లే (రిసల్యూషన్1280x 800పిక్సల్స్),
డ్యుయల్ సిమ్ వాయిస్ కాలింగ్,
ఆండ్రాయిడ్ 4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెట్జ్ ఆటమ్ జెడ్2520 డ్యుయల్ కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ట్యాబ్ మెమరీని 64జీబి వరకు విస్తరించకునే అవకాశం,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
3జీ కనెక్టువిటీ, జీపీఎస్, వై-ఫై, మిరాకాస్ట్, బ్లూటూత్
3910ఎమ్ఏహెచ్ బ్యాటరీ (10గంటల బ్యాటరీ లైఫ్),
ట్యాబ్లెట్ బరువు 340 గ్రాములు,
పరిమాణం 199.5x120.8x11.35మిల్లీ మీటర్లు.

 

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X