Just In
- 10 hrs ago TCL నుంచి 65 అంగుళాల కొత్త స్మార్ట్ టీవీ లాంచ్ అయింది! ప్రత్యేకత ఏంటి? ధర వివరాలు
- 13 hrs ago Hyper OS, స్నాప్ డ్రాగన్ చిప్సెట్తో కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!!
- 1 day ago Whatsapp File Sharing Feature వాట్సాప్లో కొత్త ఫీచర్.. సులభంగా ఫైల్స్ షేర్ చేసుకోవచ్చు..!
- 1 day ago ధర రూ.1099 కే నావిగేషన్ ఫీచర్ తో boAt స్మార్ట్ వాచ్! సేల్, ఫీచర్ల వివరాలు
Don't Miss
- Movies Ghilli Collectionsబాక్సాఫీస్ వద్ద గిల్లీ శివతాండవం..సౌత్ ఇండస్ట్రీలో విజయ్ రికార్డ్ బ్రేక్ కలెక్షన్లు..
- Sports PBKS vs GT: రఫ్ఫాడించిన సాయి కిషోర్.. ఇజ్జత్ కాపాడిన హర్ప్రీత్ బ్రార్!
- News అన్న బాధ్యత: ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్న అప్పులపై షర్మిల ఆసక్తికర వ్యాఖ్యలు
- Lifestyle త్వరలోనే ఆవుపాల కన్నా ఒంటెపాలకే డిమాండ్.. ఎన్నో కారణాలు..
- Finance Success Story: మోమోస్ అమ్మి కోట్లు సంపాదించిన సైంటిస్ట్.. షాకవుతున్న జనం..!!
- Automobiles ఇలా చేస్తే 'సలార్ బైక్' మీ సొంతం.. మళ్ళీ మళ్ళీ రాదు ఈ అవకాశం!
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
ఇక సామ్సంగ్ నుంచి 4G VoLTE ఫోన్లు మాత్రమే వస్తాయ్!
ఇక పై 4G VoLTE స్మార్ట్ఫోన్లను మాత్రమే సామ్సంగ్ మార్కెట్లోకి తీసుకురాబోతోంది.
భారత్లో ఇక పై 4G VoLTE స్మార్ట్ఫోన్లను మాత్రమే విడుదల చేస్తామని సామ్సంగ్ ఇండియా శుక్రవారం స్పష్టం చేసింది. జియో 4జీ రాకతో ఇండియన్ టెలికం సెక్టార్లో చోటోచేసుకున్న విప్లవాత్మక మార్పులు ఇందుకు కారణమని తెలుస్తోంది. సామ్సంగ్ తీసుకున్న తాజా నిర్ణయం వెనుక దాగి ఉన్న కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేసినట్లయితే..
Read More : సామ్సంగ్ నుంచి 8జీబి మొబైల్ ర్యామ్
దేశవ్యాప్తంగా 80 శాతం 4జీ యూజర్లు
సామ్సంగ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ మనుశర్మ విశ్లేషణ ప్రకారం దేశవ్యాప్తంగా 80 శాతానికి పైగా ప్రజలు 4జీ స్మార్ట్ఫోన్లను ఉపయోగిస్తున్నారు. రిలయన్స్ జియో కారణంగా ఈ సంఖ్య మరింతగా పెరుగుతోంది.
లేటెస్ట్ స్మార్ట్ఫోన్స్ బెస్ట్ ఆన్లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
4G VoLTE ఫోన్లకు మరింత డిమాండ్
4G VoLTE ఫోన్లకు డిమాండ్ రోజురోజుకు పెరుగుతోన్న నేపథ్యంలో సామ్సంగ్ ఈ ఫోన్లను ఎంట్రీ లెవల్ విభాగంలోనూ అందించేందుకు సిద్ధమవుతోంది. ఈ కోవకే చెందిన గెలాక్సీ జే2 (2016), గెలాక్సీ ఆన్5 (2016) ఫోన్లు 4G VoLTE సపోర్ట్తో మార్కెట్లో లభ్యమవుతున్నాయి.
4జీ స్మార్ట్ఫోన్ల కోసం రూ.2,000 కోట్ల పెట్టబడులు
కేవలం 4జీ స్మార్ట్ఫోన్లను మాత్రమే తయారు చేసేందుకు సామ్సంగ్ ఇండియా తన నోయిడా తయారీ ప్లాంట్లో రూ.2,000 కోట్ల పెట్టబడులను పెట్టబోతోంది. ఇది చాలా మంచి నిర్ణయం.
లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్స్ బెస్ట్ ఆన్లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
జియో కారణంగా...
రిలయన్స్ జియో డిసెంబర్ 31 వరకు తన ఉచిత సర్వీసులను ఆఫర్ చేస్తున్న నేపథ్యంలో ఈ నెట్వర్క్కు చేరువయ్యే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూ వస్తోంది. ఈ క్రమంలో 4జీ VoLTE ఫోన్లకు అప్గ్రేడ్ అయ్యే వారి సంఖ్య కూడా పెరుగుతోంది.
మార్కెట్లో నిలవాలంటే..?
రిలయన్స్ జియో నెట్వర్క్ 3జీ/2జీ ఫోన్లను సపోర్ట్ చేయదు కాబట్టి అన్ని వర్గాల యూజర్లకు చేరువయ్యే విధంగా 4G VoLTE ఫోన్లను అందుబాటులోకి తీసుకురావల్సిన పరిస్దితి సామ్సంగ్కు ఏర్పడింది.
లేటెస్ట్ స్మార్ట్ఫోన్స్ బెస్ట్ ఆన్లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470