Just In
- 40 min ago వన్ప్లస్ 11R 5G కొత్త వేరియంట్ విడుదల.. అమెజాన్లో ఈ కార్డులపై రూ.1000 తగ్గింపు..!
- 1 hr ago 24GB వరకు RAM, 50MP సెల్ఫీ కెమెరా, మూడు 50MP వెనక కెమెరాలతో కొత్త ఫోన్ లాంచ్!
- 3 hrs ago ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. లాంచ్, స్పెసిఫికేషన్ల పూర్తి వివరాలు..!!
- 4 hrs ago ధర రూ. 20 వేలలో, వైర్లెస్ ఛార్జింగ్ తో వచ్చే మొట్ట మొదటి ఫోన్! సేల్ ఈ రోజే! ఆఫర్ వివరాలు
Don't Miss
- News రుణమాఫీపై రైతులకు గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.2 లక్షలు
- Lifestyle Happy Birthday Wishes In Telugu : పుట్టినరోజు శుభాకాంక్షలను ఇలా అందంగా తెలపండి..
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Sports CSK Playing XI: స్టార్ ప్లేయర్పై వేటు.. LSGతో ఆడే తుదిజట్టు ఇదే
- Automobiles జనాలు ఎక్కువగా కొంటున్న టాప్-3 SUVలు ఇవే.. జాబితాలో లేని టాటా కార్లు!!
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
- Movies Devara: ఎన్టీఆర్ ఫ్యాన్స్ను భయపెడుతున్న రాజమౌళి.. దేవరను వెంటాడుతున్న ఆ సెంటిమెంట్!
షియోమి కొత్త షాక్ : సెకనుకో ఫోన్ తయారీ, అదీ ఏపీలో
చైనా దిగ్గజ మొబైల్ సంస్థ దేశంలో తన రెండో ప్లాంట్ తయారీ యూనిట్ ను ఏర్పాటు చేసుకుంది.
చైనా దిగ్గజ మొబైల్ సంస్థ దేశంలో తన రెండో ప్లాంట్ తయారీ యూనిట్ ను ఏర్పాటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీసిటీలో ఫాక్స్కాన్ భాగస్వామ్యంతో, కేవలం షియామీ ఫోన్ల తయారీ కోసమే కొత్త యూనిట్ సిద్ధమైంది. శ్రీసిటీలోనే ఫాక్స్కాన్ ఆధ్వర్యంలోని ప్లాంటులోనే షియోమీ ఫోన్లు ఇప్పటివరకు తయారవుతున్నాయి. అయితే అదే యూనిట్ లో ఇతర కంపెనీల స్మార్ట్ఫోన్లు కూడా తయారవుతున్నాయి. అయితే రెండో యూనిట్లో మాత్రం కేవలం షియోమిమీ ఫోన్లే తయారు కానున్నాయి.
ఎంత పెట్టుబడి పెట్టిందీ
ఈ కొత్త యూనిట్కు ఎంత పెట్టుబడి పెట్టిందీ వెల్లడించేందుకు షియోమి సంస్థ నిరాకరించింది.
సెకనుకు ఒక ఫోన్
ప్లాంటు ఉత్పత్తి సామర్థ్యం ఎంతో వెల్లడించను. అయితే యంత్రాలు పనిచేస్తున్నప్పుడు, భారత్లో సెకనుకు ఒక ఫోన్ తయారు చేసే సామర్థ్యం సమకూరిందని షియోమి ఇండియా అధిపతి మను జైన్ తెలిపారు.
దేశీయ విక్రయాల్లో 95 శాతాన్ని
దేశీయ విక్రయాల్లో 95 శాతాన్ని ఇక్కడే తయారు చేస్తున్నామన్నారు. వీటికి విడిభాగాలను మాత్రం చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నామని, ఖరీదైన ఎంఐ 5 ఫోన్ను మాత్రం చైనా నుంచే దిగుమతి చేసుకుని, విక్రయిస్తున్నట్లు తెలిపారు.
రూ.5,999కే రెడ్ మి 4ఏ
దేశీయబ్రాండ్లను సవాల్ చేస్తూ రూ.5,999కే షియోమి తన కొత్త స్మార్ట్ఫోన్ రెడ్ మి 4ఏను రిలీజ్ చేసింది. 5 అంగుళాల తెర, క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 425 చిప్సెట్ కలిగిన 1.4 గిగాహెర్ట్జ్ క్వాడ్కోర్ ప్రాసెసర్ తో ఫోన్ వచ్చింది.
2జీబీ మెమొరీ
2జీబీ మెమొరీ, 16/32 జీబీ అంతర్గత మెమొరీ (ఎస్డీకార్డుతో 256 జీబీకి పెంచుకునే అవకాశం), వెనుక-ముందు 13-5 మెగాపిక్సెల్ కెమేరాలు, 3120 ఎంఏహెచ్ బ్యాటరీ కలిగిన ఈ ఫోన్ ఆండ్రాయిడ్ మార్ష్మలో 6 ఆపరేటింగ్ సిస్టమ్తో పనిచేస్తుంది.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470