Just In
- 1 hr ago అంతరిక్షంలో టూర్, రెస్టారెంట్ మరియు ప్రపంచంలో అత్యంత ఖరీదైన భోజనం!
- 14 hrs ago గూగుల్ క్రోమ్ భద్రత కోసం సరికొత్త ఫీచర్.. వెబ్సైట్లోకి వెళ్లగానే మాల్వేర్ అటాక్లపై అప్రమత్తం చేస్తుంది!
- 15 hrs ago వన్ప్లస్ ఇండియా సంచలన నిర్ణయం.. వాటి ఉత్పత్తి, విక్రయాలు నిలిపివేత.. వెబ్సైట్ నుంచి తొలగింపు?
- 16 hrs ago 50MP సోనీ కెమెరా, 256GB స్టోరేజీతో రియల్మి స్మార్ట్ఫోన్.. ప్రత్యేక ఫీచర్లతో రేపే లాంచ్..!
Don't Miss
- News ద్రోణి ప్రభావం: ఏపీలోని ఈ జిల్లాలకు వర్ష సూచన; అన్నదాతల ఆందోళన!!
- Finance Stock Market: ఎన్నికల ముందు మార్కెట్లలో అలజడి.. కుప్పకూలిన సెన్సెక్స్-నిఫ్టీ..
- Sports ముంబయి ఇండియన్స్కు కొత్త బౌలర్ వచ్చాడు
- Movies బ్రహ్మముడిని భారీ దెబ్బ కొట్టిన కార్తీక దీపం 2.. వంటలక్క, డాక్టర్ బాబు రీఎంట్రీతో అంతా ఛేంజ్!
- Automobiles కొత్తగా మారిన ప్రమాదానికి గురైన కారు - ఫిదా చేస్తున్న వీడియో!
- Lifestyle మీ బాయ్ఫ్రెండ్/గర్ల్ఫ్రెండ్లో ఈ మార్పులు ఉంటే మిమ్మల్ని చీట్ చేయడానికి పన్నాగం పడుతున్నారని అర్థం జాగ్రత్త
- Travel హోలీ సందర్భంగా దేశంలోని ఈ ప్రదేశాలను చుట్టేయండి..!
భారత్ కంపెనీలకు తలనొప్పిగా చైనా స్మార్ట్ఫోన్ కంపెనీలు
భారత్ స్మార్ట్ఫోన్ మార్కెట్లో చైనా స్మార్ట్ఫోన్లు ఆధిపత్యం రోజురోజుకు పెరుగుతోంది. మార్కెట్లోకి ఒక్కొక్కటికి అడుగుపెడుతున్న చైనా స్మార్ట్ఫోన్ కంపెనీలు దేశవాళీ బ్రాండ్లకు తలనొప్పిగా మారాయి. యాపిల్, సామ్సంగ్ కంపెనీల స్మార్ట్ఫోన్లకు ధీటుగా చైనా కంపెనీలు స్మార్ట్ఫోన్లు ఉండటం, అదే సమయంలో బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో వీటిని విక్రయించటం వంటి అంశాలు చైనా స్మార్ట్ఫోన్ల ప్రాముఖ్యతను మరింతగా పెంచుతున్నాయి. ఇండియన్ స్మార్ట్ఫోన్ మార్కెట్లో దేశవాళీ బ్రాండ్లకు తలనొప్పిగా మారిన 4 చైనా స్మార్ట్ఫోన్ కంపెనీల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం...
భారత్లో నాలుగు చైనా స్మార్ట్ఫోన్ కంపెనీల హవా!!
Oppo
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ఫోన్ల తయారీ కంపెనీ ఓపో ఇండియన్ మార్కెట్లో తన ఆథిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. ఈ బ్రాండ్ నుంచి 2014లో విడుదలైన ఓపో ఫైండ్ 7 ఆసక్తికర ఫీచర్లతో ఇండియన్ యాజర్లను ఆకట్టుకుంటోంది.
భారత్లో నాలుగు చైనా స్మార్ట్ఫోన్ కంపెనీల హవా!!
Xiaomi
చైనా మార్కెట్లో మూడవ అతిపెద్ద మొబైల్ ఫోన్ల తయారీ కంపెనీగా అవతరించిన జియోమీని 2010లో ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ కంపెనీ ఆరవస్థానంలో ఉంది. బీజింగ్ కేంద్రంగా కార్యకలపాలు సాగించే జియోమీ అనతికాలంలోనే అతిపెద్ద కంపెనీగా అవతరించింది. తాజాగా భారత్లో మూడు స్మార్ట్ఫోన్లతో పాటు ఒక టాబ్లెట్ పీసీని జియోమీ ఆవిష్కరించింది.
భారత్లో నాలుగు చైనా స్మార్ట్ఫోన్ కంపెనీల హవా!!
Gionee
జియోనీ కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ను సెప్టంబర్ 2002లో ప్రారంభించారు. ప్రపంచపు పది అత్యుత్తమ స్మార్ట్ఫోన్ తయారీ కంపెనీల జాబితాలో జియోనీ స్థానాన్ని సంపాదించుకుంది. ఇండియన్ మార్కెట్లో జియోనీ స్మార్ట్ఫోన్లకు మంచి డిమాండ్ ఉంది.
భారత్లో నాలుగు చైనా స్మార్ట్ఫోన్ కంపెనీల హవా!!
Coolpad
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ఫోన్ల కంపెనీ కూల్ప్యాడ్, అక్కడి మార్కెట్లో యాపిల్ స్మార్ట్ఫోన్లను అధిగమించి తిరుగులేని హవాను కొనసాగిస్తోంది. ఈ బ్రాండ్ త్వరలో ఇండియన్ మార్కెట్లోకి ప్రశేశించబోతోంది.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్ఫోన్లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470