Just In
- 6 hrs ago రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- 7 hrs ago 6.67 అంగుళాల డిస్ప్లే, ట్రిపుల్ కెమెరాతో వివో కొత్త ఫోన్... లాంచ్, స్పెసిఫికేషన్ల వివరాలు..!
- 9 hrs ago X ప్లాట్ఫాం ప్రీమియం ఫీచర్లను ఉచితంగా వినియోగించుకోవచ్చు.. వారికి మాత్రమేనని ఎలాన్ మస్క్ ప్రకటన!!
- 9 hrs ago Google సర్కిల్ టు సెర్చ్ ఫీచర్ ఇతర ఫోన్లకు కూడా వస్తోంది! ఫోన్ల లిస్ట్ ఇదే!
Don't Miss
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Movies కరీనా కపూర్ పోలిటికల్ ఎంట్రీ!.. ఏ పార్టీలో చేరి.. ఎక్కడ నుంచి పోటీ అంటే?
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ట్రైన్ టికెట్ కన్ఫర్మ్ కాలేదా.. అదే ఛార్జీతో ఎయిర్ విమానంలో వెళ్లడమే !
రాజధాని ఎక్స్ప్రెస్ రైళ్లలో ప్రయాణించే వారికి ఇది శుభవార్తే. వారు టికెట్ కన్ఫర్మ్ కాలేదని బాధపడకుండా ఏం చక్కా ఎయిర్ ఇండియా విమానంలో గమ్యస్థానానికి వెళ్లిపోవచ్చు. ఈ మేరకు ఎయిర్ ఇండియా ఈ సేవలను అందించనుంది. రాజధాని రైళ్లలోని ఫస్ట్ ఏసీ టికెట్ ధరలు, విమాన చార్జీలతో సరిపోలడంతో ఎయిర్ ఇండియా ఈ నిర్ణయం తీసుకుంది. ప్రత్యేక పథకం కింద పరిమిత కాలం వరకు ఈ సేవలు అందించనుంది. టికెట్ కన్ఫర్మ్ కాని రాజధాని రైలు ప్రయాణికులు విమానం బయలుదేరడానికి నాలుగు గంటల ముందు టికెట్లు బుక్ చేసుకోవచ్చని ఎయిరిండియా పేర్కొంది.
Read more:గూగుల్ కీ బోర్డ్ని తలదన్నే కీ బోర్డ్లు
సూపర్ సేవర్ స్కీం కింద జూన్ 26 నుంచి సెప్టెంబరు 30 వరకు ఈ పథకం అందుబాటులో ఉంటుందని పేర్కొంది. ప్రస్తుతం రైల్వేశాఖ 21 రాజధాని ఎక్స్ప్రెస్లను నడుపుతోంది. రోజూ 20 వేల మంది వీటిలో ప్రయాణిస్తున్నారు. ''వేలాదిమంది టికెట్లు కన్ఫర్మ్ కాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో ఈ ఖాళీని పూరించాలని ఎయిరిండియా నిర్ణయించింది. ఇక నుంచి టికెట్ దొరకని వారు అదే ఖర్చుతో అంతకంటే తక్కువ సమయంలో వారి గమ్యాలకు చేరుకోవచ్చు'' అని సంస్థ పేర్కొంది.
ఆపిల్తో గూగుల్ ఢీ..ఐఫోన్ని పడగొట్టే ఫోన్తో రెడీ
ఇండియన్ రైల్వే గురించి కొన్ని ఆసక్తికర నిజాలు
అత్యంత ఫాస్ట్ ట్రైన్ ఢిల్లీ భూపాల్ శతాబ్ది ఎక్స్ ప్రెస్. దీని యావరేజ్ వేగం 91 kmph
అత్యంత స్లోగా వెళ్లే ట్రైన్ నీలగిరి ఎక్స్ ప్రెస్. దీని సరాసరి వేగం 10 kmph
ఇండియన్ రైల్వే గురించి కొన్ని ఆసక్తికర నిజాలు
Dibrugarh to Kanyakumari అతి పెద్ద లైన్. దీని పొడవు 4273 కిలోమీటర్లు,
Nagpur and Ajni అతి చిన్న లైన్ దీని పొడవు 3 కిలోమీటర్లు
ఇండియన్ రైల్వే గురించి కొన్ని ఆసక్తికర నిజాలు
Trivandrum-Nizamuddin Rajdhani Express 523 కిలోమీటర్లు ఆగకుంగా నాన్ స్టాప్ గా ప్రయాణిస్తుంది.
ఇండియన్ రైల్వే గురించి కొన్ని ఆసక్తికర నిజాలు
మహరాష్ట్రలోని అహమ్మద్ నగర్ జిల్లాలో Srirampur and Belapur రెండు స్టేషన్లు ఉంటాయి. ఒకే ప్రదేశంలో అపోజిట్ గా ఉంటాయి.
ఇండియన్ రైల్వే గురించి కొన్ని ఆసక్తికర నిజాలు
చైన్నైలోని అరక్కోణం రేణిగుంట సెక్షన్ లో ఉన్న Venkatanarasimharajuvaripeta అనేది అతి పెద్ద స్టేషన్ పేరు
అతి చిన్న పేరు ఒడిషాలోని ఎల్ బి, గుజరాత్ లోని ఒడి
ఇండియన్ రైల్వే గురించి కొన్ని ఆసక్తికర నిజాలు
గోరఖ్ పూర్ స్టేషన్ అతి పెద్ద ఫ్లాట్ పాం. 1.35 కిలోమీటర్లు ఉంటుంది.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470