Just In
- 5 hrs ago WhatsApp ద్వారా విదేశాలకు డబ్బు పంపేందుకు కొత్త ఫీచర్! వివరాలు
- 8 hrs ago Lava O2 సేల్ మొదలైంది! లాంచ్ ఆఫర్, ధర వివరాలు.
- 11 hrs ago Vivo నుంచి రెండు ఫోల్డబుల్ ఫోన్లు లాంచ్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- 11 hrs ago 8GB ర్యామ్, 5000mAh బ్యాటరీ వివో స్మార్ట్ఫోన్ సేల్ ప్రారంభం.. ఈ కార్డులపై రూ.2000 తగ్గింపు..!
Don't Miss
- News కాంగ్రెస్ పార్టీ 8వ జాబితా విడుదల: తెలంగాణ నుంచి అభ్యర్థులు వీరే
- Sports SRH vs MI: మలుపు తిప్పిన కమిన్స్.. సన్రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం!
- Lifestyle చాణక్య నీతి ప్రకారం, ఈ తప్పులను నిర్లక్ష్యం చేసిన వారు జీవితంలో ఘోర వైఫల్యాన్ని ఎదుర్కొంటారు...!
- Movies పవన్ కల్యాణ్ వదిలిన బాణాన్ని.. బూతు మంత్రులను ఓటుతో గట్టిగా కొడుతాం.. ఫృథ్వీరాజ్
- Automobiles కొత్త కాంపాక్ట్ ఎస్యూవీ బసాల్ట్ విజన్ ఎస్యూవీని ఆవిష్కరించిన సిట్రోయెన్
- Travel శివ కళ్యాణోత్సవాలకు ముస్తాబైన వేములవాడ రాజన్న ఆలయం!
- Finance Hyderabad: తల్లి కోరిక తీర్చిన ఆనంద్ మహీంద్రా.. 4000 మంది విద్యార్థుల కోసం హైదరాబాదులో..
తెలుగు రాష్ట్రాల్లో ఎయిర్టెల్ 4జీ పరుగో పరుగు
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సర్కిళ్లలో ఎయిర్టెల్ అమర్చిన డ్యుయల్ క్యారియర్ టెక్నాలజీ TD-LTE (2300Mhz),FD-LTE (1800Mhz) కాంభినేషన్లో వర్క్ అవుతుంది.
భారతీ ఎయిర్టెల్ తన ప్రాజెక్ట్ లీప్లో భాగంగా అప్గ్రేడెడ్ 4జీ నెట్వర్క్ను తెలుగు రాష్ట్రాల్లో లాంచ్ చేసింది. దీంతో ఈ ప్రాంతాల్లో ఎయిర్టెల్ 4జీ స్పీడ్ మరింత పెరగబోతోంది.
డ్యుయల్ క్యారియర్ టెక్నాలజీ
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సర్కిళ్లలో ఎయిర్టెల్ అమర్చిన డ్యుయల్ క్యారియర్ టెక్నాలజీ.. TD-LTE (2300Mhz),FD-LTE (1800Mhz) కాంభినేషన్లో వర్క్ అవుతుంది. ఈ రెండు తెలుగు ప్రాంతాల్లో ఎయిర్టెల్ 4జీ సేవలు 160 పట్టణాల వరకు విస్తరించి ఉన్నాయి.
నెట్వర్క్ సామర్థ్యాన్ని విశ్లేషించుకుంటోంది..
ప్రాజెక్ట్ లీప్ ద్వారా ఎయిర్టెల్ తన నెట్వర్క్ సామర్థ్యాన్ని తనే విశ్లేషించుకుంటోంది. ఇందు కోసం భారతీ ఎయిర్టెల్ యాజమాన్యం ఇప్పటికే పెద్దమొత్తంలో పెట్టుబడులు పెట్టింది.
విష్యత్తు అవసరాలకు సరిపడే విధంగా..
ప్రాజెక్ట్ లీప్ ద్వారా తమ యూజర్లకు మెరుగైన నెట్వర్క్ సౌకర్యాలను కల్పించడంతో పాటు భవిష్యత్తు అవసరాలకు సరిపడే విధంగా నెట్వర్క్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఎయిర్టెల్ భావిస్తోంది.
2016కు గాను వేగవంతమైన మొబైల్ నెట్వర్క్
2016లో అత్యంత వేగమైన మొబైల్ నెట్వర్క్గా భారతీ ఎయిర్టెల్ నిలిచిందని బ్రాడ్బ్యాండ్ టెస్టింగ్, నెటవర్క్ విశ్లేషణ అప్లికేషన్ ఓక్లా ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే.
ఓక్లాకు చెందిన స్పీడ్టెస్ట్ యాప్ ద్వారా
ఓక్లాకు చెందిన స్పీడ్టెస్ట్ యాప్ ద్వారా దేశంలోని మొబైల్ వినియోగదారులపై ఆధునిక పరికరాలతో మిలియన్ల సంఖ్యలో స్పీడ్ టెస్టులు నిర్వహించి ఈ నివేదిక తయారు చేశారు.
ఎయిర్టెల్ యూజర్ల సంఖ్య 26.5 కోట్లు..
ప్రస్తుతం దేశంలో 100 కోట్లకు పైగా మొబైల్ వినియోగదారులు ఉండగా ఎయిర్టెల్ నెట్వర్క్ వాడే వారి సంఖ్య 26.5 కోట్లుగా ఉంది. అందులో యాక్టివ్గా ఉండే సబ్స్క్రైబర్ల సంఖ్య 96.83 శాతంగా ఉంది. 8నెలల క్రితం మార్కెట్లోకి ప్రవేశించిన జియో, తన కస్టమర్ల సంఖ్యను 10 కోట్లకు పెటంచుకోగలిగింది.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470