Just In
- 8 hrs ago రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- 9 hrs ago Lava ProWatch లావా ప్రోవాచ్ డిజైన్, ధర వివరాలు లీక్.. ఫంక్షన్ కీ సహా కీలక హెల్త్ ట్రాకర్లు..!!
- 10 hrs ago ధర రూ.1799 కే, Youtube ,UPI ఫీచర్లతో Itel కొత్త ఫీచర్ ఫోన్! సేల్ వివరాలు
- 11 hrs ago ఎయిర్ కండిషనర్ (AC) ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా... అయితే ఇవి తెలుసుకోండి..!
Don't Miss
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Movies Paarijatha Parvam Review సునీల్, చైతన్య రావు క్రైమ్ కామెడీ ఎలా ఉందంటే? పారిజాత పర్వం రివ్యూ
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
రూ.149కే ఇంటర్నెట్ కనెక్షన్!
బ్రాడ్ బ్యాండ్ కనెక్టువిటీ సేవలను తక్కువ రేట్లకు అందించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టుకు సంబంధించిన మొదటి ఫేజ్ను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గురువారం విశాఖపట్టణంలో ప్రారంభించారు.
Read More : షియోమీ రెడ్మీ నోట్ 3 : 10 ముఖ్యమైన విషయాలు
ఏపీ ఫైబర్నెట్ పేరుతో లాంచ్ అయిన ఈ స్టేట్వైడ్ బ్రాడ్బ్యాండ్ ప్రాజెక్టుకు సిస్కో కంపెనీ సాంకేతిక సహకారాన్ని అందించనుంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిస్కో కంపెనీలు అవగాహన ఒప్పందాల పై సంతకాలు చేసాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ నేటి డిజిటల్ యుగంలో భాగంగా ప్రజలను ముందుకు నడిపించే లక్ష్యంతో రాష్ట్రంలోని ప్రతి ఇంటికి తక్కువ రేటుకే ఇంటర్నెట్ కనెక్షన్ను అందించేందుకు ఈ కార్యక్రమానికి చేపట్టామని అన్నారు.
Read More : మీ ఫోన్లో వాట్సాప్ పనిచేయటం లేదా..?
డిజిటల్ ఇండియా స్పూర్తితో జరుగుతోన్న ఈ ప్రాజెక్ట్ ద్వారా ఏప్రిల్ నాటికి విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో తక్కువ ధరకే ఇంటర్నెట్ కనెక్షన్లను అందించటం జరుగుతుంది. మిగిలిన జిల్లాలో జూలై నాటికి ఈ ప్రాజెక్టు పూర్తవుతుంది.
Read More : గూగుల్ కంపెనీలో భోజనం ఎలా ఉంటుంది..?
ఏపీ ఫైబర్నెట్ ప్రాజెక్టులో భాగంగా 15ఎంబీపీఎస్ బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్ను కేవలం రూ.149కే అందిస్తారు. 100 ఎంబీపీఎస్ కనెక్షన్ను రూ.999కే పొందవచ్చు. విద్యుత స్తంభాల ద్వారా ఆప్టికల్ ఫైబర్ కేబుల్ను ఏర్పాటు చేయనున్నారు.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470