Just In
- 3 min ago ధర రూ.9,999 కే 108MP కెమెరా, 8GB ర్యామ్ స్మార్ట్ఫోన్.. కొనుగోలుపై స్మార్ట్వాచ్ ఉచితం..!
- 1 hr ago కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను విడుదల చేసిన జియో సినిమా... యాడ్ ఫ్రీ, 4K కంటెంట్ సహా అనేక ప్రయోజనాలు..!
- 2 hrs ago ఫిజికల్ బటన్ లు లేకుండా రానున్న iPhone 16 ! డిజైన్ వివరాలు లీక్
- 3 hrs ago ఆపిల్ తరహా డిజైన్తో నాయిస్ స్మార్ట్వాచ్.. 1.85 అంగుళాల డిస్ప్లే, 7 రోజుల బ్యాటరీ లైఫ్తో విడుదల
Don't Miss
- News ప్రధాని మోదీ, రాహుల్ గాంధీలకు షాక్; కోడ్ ఉల్లంఘనలపై ఈసీ నోటీసులు
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Movies అడ్డంగా బుక్ అయిన నాగచైతన్య, శోభితా ధూళిపాళ.. ఆ దేశంలో హాలీడే ట్రిప్.. పట్టేసిన నెటిజెన్లు!
- Finance Gold Price: షాకిస్తున్న బంగారం ధర.. తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరిగిన గోల్డ్ ప్రైస్..
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
జియోకి భారీ షాక్..ఎయిర్టెల్ రూ.7000 కోట్ల డీల్
తాజాగా భారతీ ఎయిర్టెల్ రూ.7000 కోట్ల డీల్ ఓకే చేసింది.ఈ డీల్ ప్రకారం టెలినార్ భారతీ ఎయిర్టెల్లో విలీనమవుతుంది. తద్వారా ఎయిర్టెల్ అతి పెద్ద నెట్వర్క్ గా అవతరిస్తుంది.
జియో ఎఫెక్ట్ తో మార్కెట్లో ప్రకంపనలు రేకెత్తుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా కంపెనీలు విలీనాలకు తెలేపాయి. ఈ మధ్యనే వొడాఫోన్, ఐడియా విలీనం వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు తాజాగా భారతీ ఎయిర్టెల్ రూ.7000 కోట్ల డీల్ ఓకే చేసింది. ఈ డీల్ ప్రకారం టెలినార్ భారతీ ఎయిర్టెల్లో విలీనమవుతుంది. తద్వారా ఎయిర్టెల్ అతి పెద్ద నెట్వర్క్ గా అవతరిస్తుంది.
మీరు వాడే నంబర్నే జియో ప్రైమ్లోకి మార్చుకోవడం ఎలా..?
టెలినార్ కంపెనీ ఇండియా బిజినెస్లను
మార్కెట్ విస్తరణలో భాగంగా నార్వేకు చెందిన టెలినార్ కంపెనీ ఇండియా బిజినెస్లను టెలికాం దిగ్గజం ఎయిర్టెల్ కొనుగోలు చేసేందుకు సిద్ధమైంది. ఈ విషయంపై భారతీ ఎయిర్టెల్ గురువారం ఫైనల్ ప్రకటన చేసింది.
ఓ నిర్ణయాత్మక ఒప్పందం
టెలినార్(ఇండియా) కమ్యూనికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ను కొనుగోలుచేసేందుకు తాము టెలినార్ సౌత్ ఆసియా ఇన్వెస్ట్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్తో ఓ నిర్ణయాత్మక ఒప్పందంలోకి ప్రవేశించామని భారతీ ఎయిర్టెల్ తెలిపింది.
ఏడు సర్కిళ్లను కొనుగోలు
రెగ్యులేటరీ ఫైలింగ్లో టెలినార్ ఇండియాకు సంబంధించిన ఏడు సర్కిళ్లను కొనుగోలు చేస్తున్నట్టు పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, బిహార్, మహారాష్ట్ర, గుజరాత్, యూపీ(ఈస్ట్), యూపీ(వెస్ట్), అస్సాంలు ఈ సర్కిళ్లలో ఉన్నాయి. ఎక్కువ జన సాంద్రత కలిగిన సర్కిళ్లను కొనుగోలుచేసి, రెవెన్యూలను భారీగా పెంచుకోవాలని ఎయిర్టెల్ భావిస్తోంది.
అగ్రిమెంట్ ప్రకారం
అగ్రిమెంట్ ప్రకారం ఎయిర్టెల్, టెలినార్ ఇండియా విలీనం అయిపోతే, టెలినార్ ఇండియా మొత్తం దాని ఆధీనంలోకి వచ్చేస్తోంది.
వొడాఫోన్-ఐడియా విలీనానికి ముందే
వొడాఫోన్-ఐడియా విలీనానికి ముందే ఈ కొనుగోలు ఒప్పందాన్ని ఎయిర్ టెల్ పూర్తిచేయాలనుకుంటోంది. సబ్స్క్రైబర్బేస్లో దూసుకెళ్తున్నాంటూ ప్రకటిస్తున్న జియోకూ ఇది షాకివ్వాలనుకుంటోంది.
అదనంగా 52.5 మిలియన్ యూజర్లను
టెలినార్ ఇండియాను తనలో విలీనం చేసుకోవడం వల్ల ఎయిర్టెల్ అదనంగా 52.5 మిలియన్ యూజర్లను పొందుతోంది. ప్రస్తుతం ఎయిర్ టెల్ కు 269.40 మిలియన్ సబ్స్రైబర్లు ఉన్నారు.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470