For Quick Alerts
For Daily Alerts
Just In
- 12 hrs ago రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- 13 hrs ago Lava ProWatch లావా ప్రోవాచ్ డిజైన్, ధర వివరాలు లీక్.. ఫంక్షన్ కీ సహా కీలక హెల్త్ ట్రాకర్లు..!!
- 14 hrs ago ధర రూ.1799 కే, Youtube ,UPI ఫీచర్లతో Itel కొత్త ఫీచర్ ఫోన్! సేల్ వివరాలు
- 15 hrs ago ఎయిర్ కండిషనర్ (AC) ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా... అయితే ఇవి తెలుసుకోండి..!
Don't Miss
- News మేషరాశిలో శుక్ర దహనం.. ఈ రాశులవారికి కెరీర్ లో పెనుసవాళ్లు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Movies Paarijatha Parvam Review సునీల్, చైతన్య రావు క్రైమ్ కామెడీ ఎలా ఉందంటే? పారిజాత పర్వం రివ్యూ
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
ఎయిర్టెల్ సాహసం : చెన్నై వాసులకు ఉచిత టాక్ టైం
News
oi-Hazarath
By Hazarath
|
తీవ్రమైన వర్షాలతో తల్లడిల్లుతున్న తమిళనాడుకు ఎయిర్ టెల్ తన వంతుగా సాంత్వన చేకూర్చింది. ఉచిత ఫోన్ కాల్స్ సౌకర్యాన్ని అక్కడ అందుబాటులోకి తెచ్చింది.
Read more: శోకసంద్రంలో చెన్నై : కదిలిన తారా లోకం
ప్రతి ఎయిర్ టెల్ ప్రీ పెయిడ్ వినియోగదారుడికి ఉచితంగా రూ. 30 బ్యాలన్స్ ఇస్తున్నట్లు ప్రకటించింది. ఎయిర్ టెల్ నుంచి ఎయిర్ టెల్ కష్టమర్లు 10 నిమిషాల పాటు ఉచితంగా మాట్లాడుకునేలా వెసులుబాటు కల్పించింది.
Read more: రూ. 3 లక్షల కోట్లు దానం చేసిన ఫేస్బుక్ సీఈఓ
ఇక మొబైల్ డేటా 50 ఎంబీ ఉచితంగా కల్పించనుంది. ఈ వెసులుబాటు రెండు రోజుల్లో పాటు అమల్లో ఉంటుందని ఎయిర్ టెల్ యాజమాన్యం చెబుతోంది. అలాగే, పోస్ట్ పెయిడ్, ఫిక్స్డ్ లైన్ కస్టమర్లకు కూడా కొంత వెసులుబాటును కల్పించింది.
Comments
Best Mobiles in India
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470
టెక్నాలజీ న్యూస్ కొత్త అప్డేట్స్ గిజ్బాట్ నుండి పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about:
English summary
Here write Chennai floods: Airtel offers minimum balance of Rs 30 to users
Story first published: Wednesday, December 2, 2015, 16:24 [IST]
Other articles published on Dec 2, 2015