Just In
- 9 hrs ago ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- 11 hrs ago స్మార్ట్వాచ్ సెగ్మెంట్లోకి ప్రముఖ సంస్థ.. 8 రోజుల బ్యాటరీ లైఫ్, హెల్త్ ట్రాకర్లతో ProWatch విడుదల..!
- 11 hrs ago Airtel ఇంటర్నేషనల్ రోమింగ్ ప్లాన్, 184 దేశాలకు ఒకే ప్లాన్! ధర,బెనెఫిట్ ల వివరాలు
- 13 hrs ago ధర రూ.12,999కే 11 అంగుళాల డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో రెడ్మి ట్యాబ్లెట్ విడుదల.. పూర్తి వివరాలు..!
Don't Miss
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Movies Krishna Bhagavan: రవితేజ, వైవీఎస్ చౌదరి అలా గోడ దూకి వచ్చేవాళ్లు.. నన్ను అలా అనుకొని!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
ఆ ఫోన్లను ఇండియా బ్యాన్ చేసింది
దేశంలో ఆ ఫోన్లు కనిపిస్తే వెంటనే సీజ్ చేయాలని అన్ని రాష్ట్రాల పోలీసు అధికారులకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.
యూఏఈకి చెందిన తురియా కంపెనీ శాటిలైట్ ఫోన్ లను భారత్ ప్రభుత్వం బ్యాన్ చేస్తున్నట్లు ప్రకటించింది. దేశంలో తురియా (Thuraya) కంపెనీ చెందిన ఫోన్లు గానీ, ఇరిడియం (Iridium) కంపెనీ ఫోన్లుగానీ కనిపిస్తే వెంటనే సీజ్ చేయాలని అన్ని రాష్ట్రాల పోలీసు అధికారులకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.
రెడ్మీ నోట్ 4కు షాక్, రూ.10,999కే లెనోవో 4జీబి ర్యామ్ ఫోన్ (64జీబి స్టోరేజ్తో)
ఇందుకు సంబంధించి కువైట్ లోని భారతీయ ఎంబసీ కూడా విదేశీయులను ఉద్దేశించి ఓ ప్రకటనను జారీ చేసింది. వీదేశీయులు ఎవరూ భారత్కు తరుయా కంపెనీ వైర్లెస్ శాటిలైట్ ఫోన్లను తీసుకురాకూడదని సూచించింది. ఈ ఫోన్లను భారత్లో బ్యాన్ చేయటానికి గల కారణాలు వెల్లడికావల్సి ఉంది.
మొబైల్ నెట్వర్క్ సిగ్నల్స్, వాటి అర్థాలు
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కేంద్రం కార్యకలాపాలు సాగిస్తోన్న తురియా కంపెనీ 1997లో ప్రారంభించారు. ఈ ప్రాంతీయ మొబైల్ శాటిలైట్ ఫోన్ ప్రొవైడర్ 162 పై చిలుకు దేశాల్లో మొబైల్ కవరేజ్ను ప్రొవైడ్ చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 350 మంది రోమింగ్ పార్టనర్లను కలిగి ఉన్న తురియా కంపెనీ ల్యాండ్ బేసిడ్ మొబైల్ జీఎస్ఎమ్ నెట్ వర్క్ప్ పై రోమింగ్ సేవలను అందిస్తోంది. జీఎస్ఎమ్ అలానే ఉపగ్రహ సామర్థ్యాలతో కూడిన డ్యుయల్ మోడ్ శాటిలైట్ ఫోన్లను కూడా తురియా విక్రయిస్తోంది.
భారత్లో 30 కోట్లకు చేరిన స్మార్ట్ఫోన్ యూజర్ల సంఖ్య
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470