Just In
- 1 hr ago జియో సినిమా యాప్లో IPL మ్యాచ్లను ఉచితంగా చూస్తున్నారా.. రేపు కీలక ప్రకటన??
- 15 hrs ago ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- 17 hrs ago స్మార్ట్వాచ్ సెగ్మెంట్లోకి ప్రముఖ సంస్థ.. 8 రోజుల బ్యాటరీ లైఫ్, హెల్త్ ట్రాకర్లతో ProWatch విడుదల..!
- 17 hrs ago Airtel ఇంటర్నేషనల్ రోమింగ్ ప్లాన్, 184 దేశాలకు ఒకే ప్లాన్! ధర,బెనెఫిట్ ల వివరాలు
Don't Miss
- News నా తల్లి మంగళసూత్రమిస్తే, అమ్మమ్మ బంగారమిచ్చింది-మోడీకి ప్రియాంక ఘాటు కౌంటర్..!
- Movies అతడితో 8 నెలల డేటింగ్.. వారం గ్యాప్ వస్తే.. అఫైర్ గురించి టీవీ నటి నవ్య
- Finance Stock Market: యూఎస్ మార్కెట్ల దారిలో ఇండియన్ మార్కెట్లు.. లాభాల్లోనే ప్రయాణం..
- Sports Sachin Tendulkar: కన్నీటిని ఆపుకుంటూ సెంచరీ!
- Automobiles క్రాష్ టెస్ట్లో హోండా అమేజ్కు గట్టి షాక్.. ఆ విభాగంలో ‘0' రేటింగ్.!!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
అలర్ట్...ఐఫోన్లు వెంటనే అప్డేట్ చేసుకోండి
మీ దగ్గర ఐ ఫోన్ ఉందా.. అయితే వెంటనే అప్డేట్ చేసుకోండి లేకుంటే ఐ ఫోన్ హ్యాక్ అయ్యే ప్రమాదం ఉందని కంపెనీ హెచ్చరించింది. ఈ మేరకు ఓ ప్రకటన కూడా జారీ చేసింది. ఐ ఫోన్ లోకి బగ్ లు చేరాయనే వార్తలు రావడంతో ఆపిల్ కంపెనీ అలర్ట్ అయ్యింది. సిస్టం అప్డేట్ను ప్రకటించింది.
రూ. 501లకే 4జీ ఫింగర్ ప్రింట్ స్మార్ట్ఫోన్
అలర్ట్...ఐఫోన్లు వెంటనే అప్డేట్ చేసుకోండి
ఐ ఫోన్లలో ప్రమాదకరమైన భద్రతా లోపం పరిష్కరించుకోవాలని సూచిస్తూ ఈ లోపాలను సరిదిద్దుతూ ఆపిల్ కంపెనీ ఆగస్టు 25 న పాచ్ జారీ చేసింది. కొత్త వెర్షన్ ఐఓఎస్9.3.5ను విడుదల చేసింది
అలర్ట్...ఐఫోన్లు వెంటనే అప్డేట్ చేసుకోండి
ఆపిల్ యూజర్లు తక్షణమే ఓఎస్ను అప్డేట్ చేసుకోవాలని సూచించింది. ఈ వెర్షన్ ఐఫోన్ 4ఎస్, ఐఫ్యాడ్2, ఐపాడ్ టచ్(5వ జెనరేషన్)తోపాటు ఆ తర్వాతి మోడల్ డివైజ్లలో ఈ కొత్త వెర్షన్ను అప్డేట్ చేసుకునే వీలుంది.
అలర్ట్...ఐఫోన్లు వెంటనే అప్డేట్ చేసుకోండి
తమ ఆపరేటింగ్ సిస్టం లేటెస్ట్ వెర్షన్ డౌన్లోడ్ చేసుకుని అప్డేట్ చేసుకోవల్సిందిగా యూజర్లందరిని కోరినట్టు తెలిపింది. తద్వారా భద్రతను పెంచుకోవాల్సిందిగా అప్రమత్తం చేసినట్టు పేర్కొంది.
అలర్ట్...ఐఫోన్లు వెంటనే అప్డేట్ చేసుకోండి
ఈ బగ్లను ప్రముఖ నెట్వర్కింగ్ సంస్థ సిస్కోకు చెందిన పరిశోధకులు ఇటీవల గుర్తించారు. ఆ లోపాన్ని ఆసరాగా చేసుకుని హ్యాకర్లు మెసేజ్ల రూపంలో మాల్వేర్ లింకులను పంపి దాడులకు పాల్పడే ప్రమాదముందని హెచ్చరించారు.
అలర్ట్...ఐఫోన్లు వెంటనే అప్డేట్ చేసుకోండి
ఈ గ్రూపు సైబర్ దాడి చేసి కాల్స్ ట్రాకింగ్.. లొకేషన్ ట్రాకింగ్కు పాల్పడడంతో పాటు.. ఫోన్లోని మెసేజ్లు.. కాంటాక్ట్స్.. రికార్డింగ్లు.. పాస్వర్డ్లను తస్కరించే అవకాశం ఉంటుందని నిపుణులు తెలిపారు. దీంతో ఆపిల్ కంపెనీ అలర్టయింది.
అలర్ట్...ఐఫోన్లు వెంటనే అప్డేట్ చేసుకోండి
ఇజ్రాయిల్ కు చెందిన సాఫ్ట్ వేర్ కంపెనీ ఎన్ ఎస్ ఓ గ్రూపు దీనికి కారణంగా నిపుణులు పేర్కొన్నారు. రెడ్ క్రాస్, ఫేస్ బుక్, అల్ జజీరా, సీఎన్ ఎన్ , గూగుల్, పోకీమాన్ సంస్థ లను టార్గెట్ చేసిందనీ, దీనికి టూల్స్ రూపకల్పన చేసిందనీ కంపెనీ అధికారులు చెబుతున్నారు.
అలర్ట్...ఐఫోన్లు వెంటనే అప్డేట్ చేసుకోండి
కాగా సెక్యూరిటీ సమస్యలు ఎక్కువవుతున్న నేపథ్యంలో ఆపిల్ సంస్థ తొలిసారిగా బగ్బాంటీ ఛాలెంజ్ను ప్రారంభించింది. బగ్ ను గుర్తించిన వారికి రెండు లక్షల డాలర్ల వరకు నగదు బహుమతి కూడా ఇవ్వనున్నట్లు ఆపిల్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470