Just In
- 5 hrs ago WhatsApp ద్వారా విదేశాలకు డబ్బు పంపేందుకు కొత్త ఫీచర్! వివరాలు
- 8 hrs ago Lava O2 సేల్ మొదలైంది! లాంచ్ ఆఫర్, ధర వివరాలు.
- 11 hrs ago Vivo నుంచి రెండు ఫోల్డబుల్ ఫోన్లు లాంచ్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- 11 hrs ago 8GB ర్యామ్, 5000mAh బ్యాటరీ వివో స్మార్ట్ఫోన్ సేల్ ప్రారంభం.. ఈ కార్డులపై రూ.2000 తగ్గింపు..!
Don't Miss
- News కాంగ్రెస్ పార్టీ 8వ జాబితా విడుదల: తెలంగాణ నుంచి అభ్యర్థులు వీరే
- Sports SRH vs MI: మలుపు తిప్పిన కమిన్స్.. సన్రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం!
- Lifestyle చాణక్య నీతి ప్రకారం, ఈ తప్పులను నిర్లక్ష్యం చేసిన వారు జీవితంలో ఘోర వైఫల్యాన్ని ఎదుర్కొంటారు...!
- Movies పవన్ కల్యాణ్ వదిలిన బాణాన్ని.. బూతు మంత్రులను ఓటుతో గట్టిగా కొడుతాం.. ఫృథ్వీరాజ్
- Automobiles కొత్త కాంపాక్ట్ ఎస్యూవీ బసాల్ట్ విజన్ ఎస్యూవీని ఆవిష్కరించిన సిట్రోయెన్
- Travel శివ కళ్యాణోత్సవాలకు ముస్తాబైన వేములవాడ రాజన్న ఆలయం!
- Finance Hyderabad: తల్లి కోరిక తీర్చిన ఆనంద్ మహీంద్రా.. 4000 మంది విద్యార్థుల కోసం హైదరాబాదులో..
మేము నోరు విప్పితే భారత్ కల్లోలమే !
డేటాను బయటకు విడుదల చేస్తే భారత్లో మరో కల్లోలం తప్పదంటున్న లీజియన్ గ్రూపు
హ్యాకింగ్ తో ఈ మధ్య సంచలనం రేపుతున్న లీజియన్ గ్రూపు తాజాగా మరో వార్నింగ్ ఇచ్చింది. భారత్లోని ప్రముఖుల ట్విట్టర్ ఖాతాలను హ్యాక్ చేసిన ఈ గ్రూపు వాషింగ్టన్ పోస్టుకు మొబైల్ ఛాటింగ్ ద్వారా ఇచ్చిన ఇంటర్యూలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. లీజియన్ క్రూ పేరుతో జరిపిన ఈ ఛాటింగ్లో అపోలో ఆసుపత్రి సర్వర్లకు సంబంధించిన వివరాలు కూడా తమ దగ్గర ఉన్నాయని, భారత రాజకీయ ప్రముఖుల డేటా కూడా ఉందని వెల్లడించింది.
ఆపిల్కు చుక్కలు చూపిస్తున్న దొంగలు
ఈ డేటాను బయటకు విడుదల చేస్తే భారత్లో మరో కల్లోలం తప్పదని ఈ గ్రూపు స్పష్టం చేసింది. ఈ మధ్య జయలలిత అపోలోలో చికిత్స తీసుకునే సమయంలో అపోలో కేంద్రంగా కొన్ని రోజుల పాటు రాజకీయాలు నడిచిన నేపథ్యంలో ఈ ఇంటర్యూ ఇప్పుడు సంచలనం రేపుతోంది. అయితే సమాచారం ఎప్పుడు విడుదల చేస్తారనే దానిపై ఈ గ్రూపు ఎటువంటి వివరాలు ఇవ్వలేదు.
డిజిటల్ చెల్లింపులు చేస్తున్నారా, అయితే మీ కోసమే ఈ నంబర్
పలు భారత సర్వర్ల నుంచి సేకరించి క్రోడీకరించిన సమాచారంలో భారత ప్రముఖుల డేటా ఉందని తెలిపింది. 40 వేలకు పైగా సర్వర్ల సమాచారంపై పట్టు దొరికిందని ఇది కొంతకాలం నుంచి మేము సాధించిన ప్రయత్నమని తెలిపింది.
ఈ యాప్స్తో మీ ఇంట వెలుగులే వెలుగులు !
దీంతో పాటు ట్విట్టర్ ఖాతాలకు సంబంధించి మద్దతు తెలపాలనుకుంటే [email protected] మెయిల్ చేయవచ్చని కూడా ఈ గ్రూపు తెలిపింది. రాహుల్ గాంధీ, కాంగ్రెస్, విజయ్ మాల్యా, బర్కాదత్ అకౌంట్లను ఈ గ్రూపు హ్యాక్ చేసిన విషయం విదితమే.
లేటెస్ట్ స్మార్ట్ఫోన్స్ బెస్ట్ ఆన్లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470