Just In
- 3 hrs ago ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- 4 hrs ago స్మార్ట్వాచ్ సెగ్మెంట్లోకి ప్రముఖ సంస్థ.. 8 రోజుల బ్యాటరీ లైఫ్, హెల్త్ ట్రాకర్లతో ProWatch విడుదల..!
- 4 hrs ago Airtel ఇంటర్నేషనల్ రోమింగ్ ప్లాన్, 184 దేశాలకు ఒకే ప్లాన్! ధర,బెనెఫిట్ ల వివరాలు
- 7 hrs ago ధర రూ.12,999కే 11 అంగుళాల డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో రెడ్మి ట్యాబ్లెట్ విడుదల.. పూర్తి వివరాలు..!
Don't Miss
- Sports CSK vs LSG: శతక్కొట్టిన రుతురాజ్ గైక్వాడ్.. చితక్కొట్టిన శివమ్ దూబే!
- News బాలయ్య ఎన్నికల ప్రచార జోరు: కీలక హామీలు
- Movies Krishna Bhagavan: రవితేజ, వైవీఎస్ చౌదరి అలా గోడ దూకి వచ్చేవాళ్లు.. నన్ను అలా అనుకొని!
- Lifestyle గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
పేటీఎంలో ఉద్యోగాల పంట, 20 వేలకు పైగానే..
రానున్న కాలంలో 20 వేల ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ,గత నెల్లోనే 1500 మంది కొత్తగా విధుల్లోకి
ఈ వ్యాలెట్ రంగంలో దూసుకుపోతున్న పేటీఎం ఉద్యోగాల పంట పండించనుంది. రానున్న కాలంలో 20 వేల ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు పేటీఎం సీఈఓ విజయ్ శర్మ ఉద్యోగాలు అప్లయి చేసుకోవాలని పిలుపునిచ్చారు. మొత్తం దేశ వ్యాప్తంగా ఈ రిక్రూట్ మెంట్ జరగనుంది. ఇంకా ఆశ్చర్యకర విషయం ఏంటంటే గత నెల్లోనే 1500 మంది కొత్తగా విధుల్లో చేరారు.
650 జిల్లాల్లో పేటీఎం ఉద్యోగులు
నగదురహిత లావాదేవీలు నిర్వహించేందుకు దేశవ్యాప్తంగా ఉన్న 650 జిల్లాల్లో పేటీఎం ఉద్యోగులు పనిచేయనున్నారు. ఈ మేరకు పేటీఎం సీఈఓ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రస్తుతం పేటీఎంలో 11 వేల మంది ఉద్యోగులు పనిచేస్తుండగా .. వీరిలో 1500 మంది గత ముప్ఫై రోజుల్లో చేరిన వారే .
పేటీఎంకు 88 లక్షల మంది వినియోగదారులు
యాప్ డేటా ట్రాకర్ 'యాప్ అన్నీ' ప్రకారం .. భారతదేశంలో పేటీఎంకు 88 లక్షల మంది వినియోగదారులు ఉన్నారు. వీరందరూ రెగ్యులర్ గా యాప్ ను వినియోగిస్తున్నట్లు కూడా 'యాప్ అన్నీ' పేర్కొంది.
లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్స్ బెస్ట్ ఆన్లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
జిల్లాకు 10 మంది సేల్స్ బృందాన్ని
ఒక జిల్లాకు 10 మంది సేల్స్ బృందాన్ని పంపే యోచనలో ఉన్నట్లు విజయ్ శేఖర్ చెప్పారు. డిజిటల్ లావాదేవీలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు నీతి ఆయోగ్ తో కలిసి పనిచేస్తున్నట్లు తెలిపారు.
చిన్న వ్యాపారుల్లో యాప్ వినియోగం
ఫీచర్ ఫోన్లలో వాలెట్ సర్వీసులను ప్రవేశపెట్టిన తర్వాత చిన్న వ్యాపారుల్లో యాప్ వినియోగం బాగా పెరిగినట్లు చెప్పారు. పేటీఎం వినియోగదారుడు ఎవరైనా టోల్ ఫ్రీ నంబర్ కు ఫోన్ చేసి పేమెంట్ చేయొచ్చని వెల్లడించారు.
సెకనుకు 1300 కాల్స్
సెకనుకు 1300 కాల్స్ ను హ్యాండిల్ చేయగల సామర్ధ్యానికి తమ నెట్ వర్క్ పరిధిని పెంచుకున్నట్లు చెప్పారు.
రోజుకు కనీసం రూ .150 కోట్ల నగదు రహిత లావాదేవీలు
రోజుకు కనీసం రూ .150 కోట్ల నగదు రహిత లావాదేవీలు యాప్ ద్వారా జరుగుతున్నట్లు చెప్పారు. అధిక విలువ కలిగిన నోట్ల రద్దుకు ముందు రోజుకు రూ .40 కోట్ల లావాదేవీలు మాత్రమే జరిగేవని వెల్లడించారు.
లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్స్ బెస్ట్ ఆన్లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470