Just In
- 8 hrs ago ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- 10 hrs ago స్మార్ట్వాచ్ సెగ్మెంట్లోకి ప్రముఖ సంస్థ.. 8 రోజుల బ్యాటరీ లైఫ్, హెల్త్ ట్రాకర్లతో ProWatch విడుదల..!
- 10 hrs ago Airtel ఇంటర్నేషనల్ రోమింగ్ ప్లాన్, 184 దేశాలకు ఒకే ప్లాన్! ధర,బెనెఫిట్ ల వివరాలు
- 12 hrs ago ధర రూ.12,999కే 11 అంగుళాల డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో రెడ్మి ట్యాబ్లెట్ విడుదల.. పూర్తి వివరాలు..!
Don't Miss
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Movies Krishna Bhagavan: రవితేజ, వైవీఎస్ చౌదరి అలా గోడ దూకి వచ్చేవాళ్లు.. నన్ను అలా అనుకొని!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
వస్తూనే బంపరాఫర్లను ప్రకటించిన పేటీఎం
2020 నాటికి 50 కోట్ల మంది ఖాతాదారులను చేర్చుకోవడమే లక్ష్యంగా బ్యాంకింగ్ సేవలను ప్రారంభించిన పేటీఎం వస్తూనే బంపరాఫర్లను ప్రకటించింది.
2020 నాటికి 50 కోట్ల మంది ఖాతాదారులను చేర్చుకోవడమే లక్ష్యంగా బ్యాంకింగ్ సేవలను ప్రారంభించిన పేటీఎం వస్తూనే బంపరాఫర్లను ప్రకటించింది. తమ వద్ద ఖాతా ప్రారంభించేందుకు కనీస బ్యాలెన్స్ అంటూ ఏమీ ఉండదని చెప్పింది. ఖాతాల్లోని నగదుపై 4 శాతం వడ్డీని ఇస్తామని, డిపాజిట్లపై క్యాష్ బ్యాక్ ఉంటుందని, ఆన్ లైన్ లావాదేవీలపై ఎటువంటి రుసుమునూ వసూలు చేయబోమని తెలిపింది.
జియో కథ కంచికి..? సర్వే చెప్పిన నిజాలు
రూ. 400 కోట్ల పెట్టుబడితో
చైనా దిగ్గజం అలీబాబా, జపాన్ దిగ్గజం సాఫ్ట్ బ్యాంక్ వెన్నంటి ఉండగా, ప్రాథమికంగా రూ. 400 కోట్ల పెట్టుబడితో పేటీఎం తన సేవలను ప్రారంభించింది.
మూడో సంస్థ పేటీఎం
ఇప్పటికే ఎయిర్ టెల్, ఇండియా పోస్ట్ సంస్థలు బ్యాంకింగ్ సేవలను ప్రారంభించగా, ఈ తరహా ఆర్థిక సేవల్లోకి ప్రవేశించిన మూడో సంస్థ పేటీఎం.
తొలి శాఖను ఢిల్లీలో
గత బుధవారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి పేటీఎం పేమెంట్స్ బ్యాంక్కు అనుమతులు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో నేటి నుంచి ఈ సేవలను ప్రారంభించింది పేటీఎం సంస్థ. తొలి శాఖను ఢిల్లీలో ప్రారంభించింది.
రూ. 25వేలు డిపాజిట్ చేస్తే వారికి రూ.250 క్యాష్బ్యాక్
డిపాజిట్లపై క్యాష్బ్యాక్ సదుపాయాన్ని కూడా అందిస్తోంది పేటీఎం. ఖాతాదారు పేమెంట్స్ బ్యాంక్ ఖాతాను తెరిచి.. అందులో రూ. 25వేలు డిపాజిట్ చేస్తే.. వారికి రూ. 250 క్యాష్బ్యాక్ వస్తుంది. ఐఎంపీఎస్, ఎన్ఈఎఫ్టీ, ఆర్టీజీఎస్ తదితర ఆన్ లైన్ లావాదేవీలను ఉచితంగా చేసుకోవచ్చని అన్నారు.
వడ్డీరేటు 4శాతం
సేవింగ్ ఖాతాల వారికి వార్షిక వడ్డీరేటు 4శాతంగా ప్రకటించింది. అంతేగాక, పేటీఎం బ్యాంకు సేవింగ్ ఖాతాలో కనీస నగదు ఉండాల్సిన అవసరం లేదు. ఎలాంటి నగదు లేకుండానే ఖాతాను తెరుచుకోవచ్చు.
తొలి సంవత్సరంలో 31 శాఖలను
తొలి సంవత్సరంలో 31 శాఖలను 3 వేల కస్టమర్ సర్వీస్ పాయింట్లను దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఏర్పాటు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్టు శేఖర్ శర్మ తెలిపారు. 2020 నాటికి 500 మిలియన్ల కస్టమర్లను చేర్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు శేఖర్ శర్మ చెప్పారు.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470