Just In
- 2 hrs ago ధర రూ.10 వేల లోపే, 108MP కెమెరాతో కొత్త ఫోన్! లాంచ్, సేల్ వివరాలు
- 2 hrs ago మరో వ్యక్తిని కాపాడిన ఆపిల్ స్మార్ట్వాచ్ ఫాల్ డిటెక్షన్ ఫీచర్.. ఏంటీ ఫీచర్.. ఎలా పనిచేస్తుంది?
- 3 hrs ago ధర రూ.14999 కే 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా శాంసంగ్ స్మార్ట్ఫోన్ కొత్త వేరియంట్ విడుదల..!!
- 5 hrs ago Dell నుంచి నాలుగు కొత్త Ai ల్యాప్టాప్లు! ధర,స్పెసిఫికేషన్లు
Don't Miss
- Sports ముంబై ఇండియన్స్కు బిగ్ షాక్: ఆ ఇద్దరికీ కోత
- News సాగర్ టెయిల్ పాండ్ నుండి ఏపీ నీటిచౌర్యం; ఎన్నికలవేళ మళ్ళీ కృష్ణా జలవివాదం!!
- Finance Gold Price Today: బంగారం ధర పై పైకే.. ఇక కొనలేమా..!
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Automobiles హ్యుందాయ్ ఎక్స్టర్ దిమ్మ తిరిగే మైలేజ్.. ఓనర్ ఫుల్ ఖుష్.. ఫొటోలతో సహా ప్రూఫ్ ఇదిగో.!!
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
- Movies ‘సీరియల్స్లో తెలుగు వాళ్లను నీచంగా.. కన్నడ యాక్టర్ల ముందు పని వాళ్లకంటే హీనంగా’
ఈ వార్ ఇప్పట్లో ఆగేలా లేదు, చేతులు దులుపుకున్న ట్రాయ్
ఇంటర్ కనెక్ట్ పాయింట్ల వ్యవహారంపై ట్రాయ్ కీలక వ్యాఖ్యలు, ఇంటర్ కనెక్ట్ పాయింట్ల వ్యవహారంలో ఈ రెండు టెల్కోల మధ్య ఎప్పటి నుంచో మంటలు
ఉచిత ఆఫర్లతో దూసుకుపోతున్న జియో, దేశంలో నంబర్వన్ టెలికం ఎయిర్టెల్ మధ్య మాటల యుద్ధం రోజురోజుకు వేడెక్కుతోంది. ఇంటర్ కనెక్ట్ పాయింట్ల వ్యవహారంలో ఈ రెండు టెల్కోల మధ్య ఎప్పటి నుంచో మంటల రాజుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఇంటర్ కనెక్ట్ పాయింట్ల వ్యవహారంపై ట్రాయ్ కీలక వ్యాఖ్యలు చేసింది.
స్మార్ట్ టీవీలు వాడుతున్నారా..బికేర్ పుల్
వినియోగదారులకు సంబంధించిన అంశమని..
ఇంటర్ కనెక్ట్ పాయింట్లు వినియోగదారులకు సంబంధించిన అంశమని పేర్కొంటూ ట్రాయ్ చేతులు దులుపుకుంది. అయితే ఈ వ్యవహారంలో తమ పర్యవేక్షణ కూడా ఉంటుందని నొక్కి చెప్పింది.
ఈ సమస్య ఇద్దరు ఆపరేటర్ల మధ్య అంశం కాదని
ఇంటర్ కనెక్ట్ పాయింట్ల అంశంపై కూలంకషంగా చర్చిస్తున్నట్టు పేర్కొన్న ట్రాయ్ ఈ సమస్య ఇద్దరు ఆపరేటర్ల మధ్య అంశం కాదని, వినియోగదారుడికి సంబంధించినదని ట్రాయ్ చైర్మన్ ఆర్ఎస్ శర్మ పేర్కొన్నారు.
జియో, భారతీ ఎయిర్టెల్ మధ్య మాటల యుద్ధం
వెల్కమ్ ఆఫర్తో జియో మార్కెట్లోకి దూసుకొచ్చిన తొలి రోజు నుంచి ఇంటర్ కనెక్ట్ పాయింట్ల విషయంలో జియో, భారతీ ఎయిర్టెల్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. సరైన ఇంటర్ కనెక్ట్ పాయింట్లు ఏర్పాటు చేయకపోవడం వల్లే కాల్స్ డ్రాపవుతున్నాయంటూ జియో ఆరోపిస్తోంది.
జియో అనవసర ఆరోపణలు..
అయితే తాము 19 కోట్ల మందికి సరిపడే సామర్థ్యంతో ఇంటర్ కనెక్ట్ పాయింట్లు ఏర్పాటు చేశామని, అయితే వాటిని చైతన్యం చేయడంలో విఫలమైన జియో అనవసర ఆరోపణలు చేస్తోందని ఎయిర్టెల్ చెబుతోంది.
ఎయిర్టెల్ అందరినీ తప్పుదోవ పట్టిస్తోందని..
ఎయిర్టెల్ విమర్శలను జియో కొట్టిపారేసింది. ఎయిర్టెల్ అందరినీ తప్పుదోవ పట్టిస్తోందని, వినియోగదారుల వ్యతిరేక చర్యలకు పాల్పడుతోందని ఆరోపిస్తోంది
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470