Just In
- 14 hrs ago రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- 15 hrs ago Lava ProWatch లావా ప్రోవాచ్ డిజైన్, ధర వివరాలు లీక్.. ఫంక్షన్ కీ సహా కీలక హెల్త్ ట్రాకర్లు..!!
- 16 hrs ago ధర రూ.1799 కే, Youtube ,UPI ఫీచర్లతో Itel కొత్త ఫీచర్ ఫోన్! సేల్ వివరాలు
- 17 hrs ago ఎయిర్ కండిషనర్ (AC) ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా... అయితే ఇవి తెలుసుకోండి..!
Don't Miss
- Movies ఇంద్రజకు చుక్కలు చూపించిన డైరెక్టర్.. భోరుమని ఏడ్చిన సీనియర్ హీరోయిన్.. ఏం జరిగిందంటే?
- Sports ధోనీ సార్ ధోనీ.. అంతే: సౌండ్ లెవెల్ ఏ రేంజ్లో ఉందంటే..
- News ఏపీలో తీవ్ర వడగాల్పులు: అప్రమత్తంగా ఉండక తప్పదు
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
దూకుడు పెంచిన సామ్సంగ్, భారత్లో నెలకు 10 లక్షలు ఫోన్లు తయారీ
ఉత్పాదక శక్తిని మరింతగా పెంచేందుకు 4,915 కోట్ల పెట్టుబడి..
దక్షిణ కొరియా టెక్నాలజీ దిగ్గజం సామ్సంగ్, భారత్లో భారీగా పెట్టుబడులు పెట్టబోతోంది. ఉత్తర్ప్రదేశ్లోని నోయిడాలో సామ్స్ంగ్కు తయారీ ప్లాంట్ ఉంది. ఈ ప్లాంట్లో ఇప్పటికే స్మార్ట్ఫోన్లు, రిఫ్రీజరేటర్లు, టీవీలు తయారవుతున్నాయి. ఈ ప్లాంట్ ఉత్పాదక శక్తిని మరింతగా పెంచేందుకు 4,915 కోట్లను పెట్టబుడులుగా తీసుకువస్తున్నట్లు సామ్సంగ్ తెలిపింది.
వేల మందికి ఉపాధి
నోయిడాలోని ప్లాంట్ను అదనంగా 35 ఎకరాలకు విస్తరించటం వల్ల తయారీ సామర్థ్యం పెరగటంతో పాటు అదనంగా వేల మందికి ఉపాది లభిస్తుంది సామ్సంగ్ తెలిపింది.
రెండేళ్ల కాలంలో ఖర్చు చేస్తారు...
ఈ పెట్టుబడులను రానున్న రెండేళ్ల కాలంలో ఖర్చు చేయనున్నట్లు సామ్సంగ్ తెలిపింది. మేక్ ఇన్ ఇండియా విజన్కు తాము కట్టుబడి ఉన్నామని, ఈ పెట్టుబడులే అందుకు నిదర్శనమని సామ్సంగ్ సౌత్ వెస్ట్ ఆసియా ప్రెసిడెంట్, సీఈఓ HC Hong తెలిపారు.
ప్రస్తుతం నెలకు 50 లక్షల స్మార్ట్ఫోన్ యూనిట్లు
ప్రస్తుతానికి నెలకు 50 లక్షల స్మార్ట్ఫోన్ యూనిట్లను తయారు చేయగలుగుతున్నామని, విస్తరణ పనులు పూర్తి అయి తయారీ సామర్థ్యం పెరిగినట్లయితే నెలలకు 100 లక్షల స్మార్ట్ఫోన్లను తయారు చేయగలుగుతామని సామ్సంగ్ తెలిపింది.
టీవీలతో పాటు రిఫ్రీజరేటర్ల ఉత్పాదన కూడా..
ఇదే సమయంలో టీవీలతో పాటు రిఫ్రీజరేటర్ల తయారీ కూడా మరింత పెరుగుతుందని సామ్సంగ్ వెల్లడించింది.
నోయిడా ప్లాంట్ 1996లో ప్రారంభమైంది..
నోయిడా ప్లాంట్ను సామ్సంగ్ 1996లో ఏర్పాటు చేయగా, 1997 నుంచి టీవీల తయారీ మొదలైంది. 2005 నుంచి మొబైల్ ఫోన్ల తయారీని ప్రారంభించారు. సామ్సంగ్కు నోయిడాలోనే కాకుండా తమిళనాడులోని శ్రీపెరుంబుదూరులోనూ ఒక ప్లాంట్ ఉంది.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470