Just In
- 1 hr ago Vivo నుంచి రెండు ఫోల్డబుల్ ఫోన్లు లాంచ్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- 2 hrs ago 8GB ర్యామ్, 5000mAh బ్యాటరీ వివో స్మార్ట్ఫోన్ సేల్ ప్రారంభం.. ఈ కార్డులపై రూ.2000 తగ్గింపు..!
- 4 hrs ago ఈ Motorola ఫోన్ పై భారీ తగ్గింపు ఆఫర్! Flipkart డిస్కౌంట్ సేల్ వివరాలు
- 21 hrs ago Samsung కొత్త టాబ్లెట్ లాంచ్ అయింది! స్పెసిఫికేషన్ల వివరాలు
Don't Miss
- Sports SRHకు బ్యాడ్ న్యూస్: స్టార్ ప్లేయర్ దూరం - కెప్టెన్ కమిన్స్
- News అంబటి రాయుడు యూటర్న్.. వైసీపీలోకి రీఎంట్రీ..ట్వీట్ వైరల్
- Automobiles భారత్లో 'మెక్లారెన్ 750ఎస్' ఫస్ట్ డెలివరీ.. మైండ్ బ్లోయింగ్ చేస్తున్న వీడియో
- Finance Tata IPO: డబ్బు ఏర్పాటు చేసుకోండి.. టాటా గ్రూప్ కంపెనీల ఐపీవోలు.. 20 ఏళ్ల తర్వాత..
- Lifestyle పిల్లల్ని పెంచేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి!
- Movies Razakar Closing Collections 45 కోట్ల బడ్జెట్.. డిజాస్టర్ కా బాప్.. ఎన్ని కోట్ల నష్టమంటే?
- Travel నేటి నుంచే సింహాచలంలో మహాయజ్ఞం ప్రారంభం..
ఇక షియోమి ల్యాప్టాప్లు
యాపిల్, లెనోవో, హెచ్పీ వంటి ప్రముఖ కంపెనీలకు సవాల్ విసురుతూ చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ఫోన్ల తయారీ కంపెనీ షియోమి ల్యాప్టాప్ల విభాగంలోకి అడుగుపెట్టబోతోంది. ఈ ఏడాదిలో తన మొదటి ల్యాప్టాప్ను విడుదల చేసేందుకు షియోమి సన్నాహాలు చేస్తున్నట్లు సమచారం.
Read More : ఒళ్లుజలదరించే శాటిలైట్ చిత్రాలు
ఇదే జరిగితే యాపిల్, లెనోవో కంపెనీలకు షియోమి నుంచి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశముంది. యాపిల్ మాక్బుక్ ఎయిర్ అలానే లెనోవో థింక్ ప్యాడ్లకు పోటీగా షియోమీ డిజైన్ చేస్తున్న నోట్బుక్ 2016 మొదటి క్వార్టర్లో మార్కెట్లో విడుదలయ్యే అవకాశముందని మార్కెట్ వర్గాలు వాపోతున్నాయి.
Read More : ట్విట్టర్ సీఈఓగా బెజవాడ మహిళ..?
షియోమీ డిజైన్ చేస్తున్న నోట్బుక్లకు సంబంధించి మెమరీ చిప్లతో పాటు డిస్ప్లేలను సామ్సంగ్ ఎలక్ట్రానిక్స్ సమకూరుస్తోందని ఓ రూమర్ వెబ్ మీడియాలో హల్చల్ చేస్తోంది. పించిన 5 సంవత్సరాల వ్యవధిలోనే గ్లోబల్ స్మార్ట్ఫోన్ బ్రాండ్గా అవతరించిన షియోమీ బడ్జెట్ఫ్రెండ్లీ స్మార్ట్ఫోన్ మార్కెట్ను ఆకట్టుకోవటంలో పూర్తిస్థాయిలో విజయం సాధించింది. పర్సనల్ కంప్యూటర్ల తయారీ రంగంలోకి షియోమీ అడుగుపెట్టిన పక్షంలో ల్యాప్టాప్ల ధరలు మరంతగా తగ్గే అవకాశముందని, పర్యావసానంగా లెనోవో, హెచ్పీ, యాపిల్ వంటి కంపెనీలు ధర ఒత్తిళ్లను ఎదుర్కోవల్సి ఉంటుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. షియోమీ ఉత్పత్తుల అమ్మకాల జోరు అటు చైనా మార్కెట్లోనే కాకుండా ఇండియా, బ్రెజిల్ వంటి దేశాల్లోనూ కొనసాగుతోంది. ప్రస్తుతానికి షియోమీ మార్కెట్లో స్మార్ట్ఫోన్లతో పాటు పవర్ బ్యాంక్స్ వంటి ఉపకరణాలను అందిస్తోంది. బీజింగ్ కేంద్రంగా కార్యకలపాలు సాగిస్తోన్న షియోమీ ప్రపంచవ్యాప్తంగా 5వ స్థానంలో చైనాలో మూడవ అతిపెద్ద మొబైల్ ఫోన్ల కంపెనీగా అవతరించింది. ఏప్రిల్ 6, 2010న ప్రారంభమైన ఈ కంపెనీని లీ జున్ ప్రారంభించారు. అనతికాలంలోనే అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ కంపెనీలు అవతరించిన బ్రాండ్లలో షియోమీ ఒకటి. భారత్లో షియోమీ కార్యకలాపాలను జబాంగ్ సహ వ్యవస్థాపకుడు మను కుమార్ జైన్ నిర్వహిస్తున్నారు. షియోమీ ఉత్పత్తులను భారత్ లో ప్రముఖ రిటైలర్ ఫ్లిప్కార్ట్ ఎక్స్క్లూజివ్గా విక్రయిస్తోంది. ఇక షియోమి ల్యాప్టాప్లు
ఇక షియోమి ల్యాప్టాప్లు
ఇక షియోమి ల్యాప్టాప్లు
ఇక షియోమి ల్యాప్టాప్లు
ఇక షియోమి ల్యాప్టాప్లు
ఇక షియోమి ల్యాప్టాప్లు
ఇక షియోమి ల్యాప్టాప్లు
ఇక షియోమి ల్యాప్టాప్లు
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470