Just In
- 10 hrs ago 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- 12 hrs ago Samsung నుంచి కొత్త 8K మరియు 4K AI టీవీ లు లాంచ్ అయ్యాయి! ధర, ఫీచర్లు, ఆఫర్లు
- 12 hrs ago 1.5 మీటర్ల ఎత్తు నుంచి పడినా డ్యామేజీ కాని ఫోన్ ధర తగ్గింపు.. 108MP కెమెరా సహా కీలక ఫీచర్లు..!
- 14 hrs ago వన్ప్లస్ 11R 5G కొత్త వేరియంట్ విడుదల.. అమెజాన్లో ఈ కార్డులపై రూ.1000 తగ్గింపు..!
Don't Miss
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Movies డైరెక్టర్లకు అమ్మాయిలను సప్లై.. సీనియర్ ఆర్టిస్ట్ చీకటి కోణం వెనుక వాస్తవం అదేనట!
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ఇండియాలో బ్యాన్ దిశగా వాట్సప్, ప్రభుత్వ కఠిన నిర్ణయానికి కారణం ఏంటీ ?
సోషల్ మీడియాలో మెసేజింగ్ రంగంలో ఎదురులేకుండా దూసుకుపోతున్న వాట్సప్ వాడకం మీద ఇండియాలో నీలి నీడలు కమ్ముకున్నాయి.
సోషల్ మీడియాలో మెసేజింగ్ రంగంలో ఎదురులేకుండా దూసుకుపోతున్న వాట్సప్ వాడకం మీద ఇండియాలో నీలి నీడలు కమ్ముకున్నాయి. ప్రభుత్వం దీనిపై కఠిన నిర్ణయం తీసుకోనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.Whatsappని ప్రభుత్వం నిషేధించే దిశగా ఆలోచన చేస్తున్నదనే కథనాలు వినిపిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం సామాన్య ప్రజానీకంతోపాటు సంఘ వ్యతిరేక శక్తులు కూడా Whatsappని విచ్చలవిడిగా వాడడమని తెలుస్తోంది.
రూ.3,499కే shatterproof డిస్ప్లే స్మార్ట్ఫోన్, జియో ఆఫర్తో..
హోం శాఖ నిర్ణయం తీసుకోనుందా
కేంద్ర హోం శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులు అలాగే ఐటీ శాఖకు సంబంధించిన అధికారులు, వివిధ సెక్యూరిటీ ఏజెన్సీలు, పోలీస్ శాఖ ఢిల్లీలో జరిగిన ఒక ఉన్నతస్థాయి సమావేశంలో ఈ విషయంపై పలు అంశాలను చర్చించాయి.
సంఘ వ్యతిరేక శక్తులు
సంఘ వ్యతిరేక శక్తులు వాట్సప్ తో పాటు ఇతర మెసేజింగ్ యాప్ లో ఉన్న end-to-end encryption సర్వీస్ ఆప్సన్ ద్వారా చాలా సులభంగా తమ కార్యకలాపాలను ఆచరణలో పెడుతున్నారని ఈ సమావేశంలో ఆందోళన వ్యక్తం చేశారు.
ఆర్మీ క్యాంపు మీద జరిగిన దాడి
ఇటీవల జమ్మూకాశ్మీర్లోని ఆర్మీ క్యాంపు మీద జరిగిన దాడి వాట్సప్ కమ్యూనికేషన్ ద్వారానే పూర్తి చేయబడిందనే విషయాన్ని ఈ సమావేశంలో అధికారుల ప్రముఖంగా ప్రస్తావించారు.
దేశ వ్యతిరేక శక్తులు
అధికశాతం దేశ వ్యతిరేక శక్తులు తమ ఉగ్ర కార్యకలాపాల కోసం వాట్సప్ని తమ కమ్యూనికేషన్ కోసం ప్రధాన మీడియాగా వాడుకుంటున్నాయని ఈ సమావేశంలో అధికారులు అభిప్రాయపడ్డారు.
వాట్సప్ మీద నిఘా పెట్టడానికి..
వాట్సప్ మీద నిఘా పెట్టడానికి కూడా వీల్లేకుండా, యూజర్లకు అత్యంత మెరుగైన ప్రైవసీ అందిస్తున్నామనే పేరు చెప్పి వాట్సప్ ప్రవేశపెట్టిన end-to-end encryption చాలా ఇబ్బందికరంగా మారిందని వారు పేర్కొన్నారు.
ఇప్పటికే కొన్ని దేశాల్లో..
ఇప్పటికే కొన్ని దేశాల్లో వాట్సప్ బ్యాన్ అయిందనే విషయాన్ని గుర్తు చేస్తూ ఇండియాల కూడా వాట్సప్ని పూర్తిగా నిషేధించడం గానీ, లేదా వాట్సప్ వాయిస్, వీడియో కాలింగ్ సదుపాయాలను నిషేధించడం గానీ చేస్తే మేలనే అభిప్రాయానికి అధికారులు వచ్చారు.
దేశవ్యాప్తంగా ప్రతికూల పరిస్థితులు..
ఈ నిర్ణయం తీసుకుంటే దేశవ్యాప్తంగా ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయని టెక్ విశ్లేషకులు చెబుతున్నారు. మరి దీనికి ప్రత్యామ్నాయంగా ఏదైనా ఉంటుందా అనేదానిపై ఇంకా ఎటువంటి సమాచారం లేదు. మరి ప్రభుత్వ నిర్ణయం ఎలా ఉంటుందో ముందు ముందు చూడాలి.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470