Just In
- 1 hr ago Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- 13 hrs ago OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- 20 hrs ago Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- 21 hrs ago మే 7 న Apple 'Let Loose' ఈవెంట్! ఏ యే గాడ్జెట్లు లాంచ్ కాబోతున్నాయి? వివరాలు
Don't Miss
- Finance Stock Market: ప్లాట్ గా స్టాక్ మార్కెట్లు.. టెక్ మహీంద్రాలో భారీ కుదుపు..!
- Lifestyle ప్రపంచంలోనే అత్యంత పోషకమైన వేచూర్ ఆవు పాలు: గిన్నీస్ రికార్డ్ సాధించిన ఈ ఆవు గురించి ఆసక్తికరమైన విషయాలు
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- News వివేకా కేసులో మరో అనూహ్య ట్విస్ట్- విచారణ నుంచి తప్పుకున్న జడ్జి..!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Movies Brahmamudi April 25th episode: కావ్యకు సవతి వచ్చినా ఫర్వాలేదా?.. నీవు నా మొగుడిని తగులుకుంటావా? అనామిక
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ప్రపంచంలో నంబర్ వన్ బ్యాంకు కావడమే లక్ష్యం : పేటీఎమ్
ప్రముఖ చెల్లింపుల దిగ్గజం పేటీఎం బ్యాంకును అధికారికంగా ప్రారంభించింది. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్జైట్లీ ఈ బ్యాంకును అట్టహాసంగా ప్రారంభించారు.
ప్రముఖ చెల్లింపుల దిగ్గజం పేటీఎం బ్యాంకును అధికారికంగా ప్రారంభించింది. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్జైట్లీ ఈ బ్యాంకును అట్టహాసంగా ప్రారంభించారు. ఈ సంధర్భంగా జీరో బ్యాలెన్స్తో, ఆన్లైన్ లావాదేవీలకు ఎలాంటి రుసుము లేకుండా ఈ సేవలను తీసుకువచ్చినట్లు పేటీఎమ్ తెలిపింది.
వాట్సప్లో మరో కొత్త ఫీచర్, ఐఫోన్ యూజర్లకు మాత్రమే !
పొదుపు ఖాతాపై వడ్డీని కూడా అందజేయనున్నట్లు.. ఖాతాదారులు తమ డబ్బును ఏ ఏటీఎం కేంద్రం నుంచైనా డ్రా చేసుకోవచ్చని తెలిపింది. కాగా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ద్వారా ప్రపంచంలోనే అతి పెద్ద డిజిటల్ బ్యాంకును సృష్టించాలని లక్ష్యంగా పేటీఎమ్ ముందుకు దూసుకుపోతోంది. 2020 నాటికి 500 మిలియన్ ఖాతాలను పొందాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు ఆ సంస్థ తెలిపింది.
ఇంటర్నెట్ స్లోగా ఉందన్న సంగతి మరచిపోండి..
బ్యాంకు సేవలు అందని వారిని లక్ష్యంగా చేసుకొని తమ కార్యకలాపాలను విస్తరించనున్నట్లు సంస్థ పేర్కొంది.'డిజిటల్ చెల్లింపుల బ్యాంక్ అనేది మా ఎంట్రీ పాయింట్ మాత్రమే.. సమీకృత ఆర్థిక సేవల సంస్థగా మేం మారాలనుకుంటున్నాం.' అని పేటీఎం వ్యవస్థాపకులు విజయ్ శంకర్ శర్మ తెలిపారు.
డిసెంబర్ 15 వరకు జియో ఆఫర్ పొడిగింపు !
కేవైసీ(నో యువర్ కస్టమర్) కార్యక్రమంపై దాదాపు 500 మిలియన్ డాలర్లను పెట్టుబడి పెట్టాలని పేటీఎం భావిస్తోంది. దేశవ్యాప్తంగా కేవైసీ సెంటర్లను ఏర్పాటు చేసే యత్నాల్లో ఆ సంస్థ ఉంది.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470