Just In
- 4 hrs ago OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- 6 hrs ago వన్ప్లస్ 13 స్మార్ట్ఫోన్ కీలక వివరాలు లీక్.. 6.8 అంగుళాల డిస్ప్లే, 50MP కెమెరా సహా.. పూర్తి వివరాలు..!
- 7 hrs ago యూట్యూబ్కు పోటీగా TV యాప్.. ఫీచర్లు, అల్గారిథమ్ పైన X సీఈవో ఏమన్నారంటే.. ?
- 7 hrs ago OTT మరియు TV లతో, Dish TV Smart Plus లాంచ్ అయింది! ప్లాన్ ధర వివరాలు
Don't Miss
- Sports SRH vs RCB: ఆ రెండు తప్పిదాలే మా ఓటమిని శాసించాయి: ప్యాట్ కమిన్స్
- News ఘోర ప్రమాదం: లారీని ఢీకొనడంతో చిన్నారి సహా ఆరుగురు మృతి
- Movies బాయ్ ఫ్రెండ్తో శృతి హాసన్ బ్రేకప్? ఆ విషయంలో సమంతను ఫాలో అయిన బ్యూటీ!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఇండియాలో ఒక్కటైన జియో , వాట్సప్, కారణం ఇదే !
ఫేస్బుక్కు చెందిన ప్రముఖ మెసేజింగ్ మాధ్యమం వాట్సప్, దేశీయ టెలికాం మార్కెట్లో దూసుకుపోతున్న దిగ్గజం రిలయన్స్ జియో ఒక్కటయ్యాయి.
ఫేస్బుక్కు చెందిన ప్రముఖ మెసేజింగ్ మాధ్యమం వాట్సప్, దేశీయ టెలికాం మార్కెట్లో దూసుకుపోతున్న దిగ్గజం రిలయన్స్ జియో ఒక్కటయ్యాయి. భారత్లో నకిలీ వార్తలు వ్యాప్తి చెందకుండా ఈ రెండు కంపెనీలు ఇక నుంచి కలిసి పనిచేస్తున్నాయి. ఈ మేరకు వాట్సప్ అధికార ప్రతినిధి నుంచి ప్రకటన వెలువడింది. జియోతో తాము కలిసి పనిచేస్తున్నామని, తమ ఎడ్యుకేషన్ క్యాంపెయిన్ను కొనసాగిస్తామని వాట్సాప్ అధికార ప్రతినిధి కార్ల్ వూగ్ చెప్పారు.
అమెజాన్ ప్రైమ్ మెంబర్లకు మరో బంపర్ ఆఫర్
జియోఫోన్, జియోఫోన్ 2లో..
జియోఫోన్, జియోఫోన్ 2లో ఈ చాట్ యాప్కు అనుమతించిన రిలయన్స్ జియో, నకిలీ మెసేజ్లు, రూమర్లు వ్యాప్తి చెందకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది.నకిలీ మెసేజ్లు నిరోధించడంపై అవగాహన కల్పిస్తూ ఈ ఎడ్యుకేషనల్ క్యాంపెయిన్ను నిర్వహిస్తోంది.
వాట్సప్ ఎడ్యుకేషన్ మెటీరియల్
జియోఫోన్ కొత్త యూజర్లకు వాట్సప్ ఎడ్యుకేషన్ మెటీరియల్ను అందిస్తోంది. దీని ద్వారా ఫార్వర్డ్ వాట్సప్ మెసేజ్లను గుర్తించడం ఎలా? అవసరమైన మెసేజ్లను షేర్ చేయడం వంటి వాటిపై అవగాహన కల్పిస్తోంది.
నకిలీ మెసేజ్ లతో..
వాట్సప్, సోషల్ మీడియా ద్వారా వ్యాప్తి చెందుతున్న నకిలీ మెసేజ్ లతో మూక దాడులు జరిగి, దాదాపు 30 మందికి పైగా వ్యక్తులు చనిపోయారనే వార్తలతో ఈ నిర్ణక్ష్ం తీసుకున్నట్లు తెలుస్తోంది.
గిరిజన, గ్రామీణ ప్రాంతాల్లో..
వాట్సప్ ద్వారా కొన్ని గిరిజన, గ్రామీణ ప్రాంతాల్లో మైనార్టీలను టార్గెట్ చేశారని పోలీసులు చెప్పారు. నకిలీ మెసేజ్లను నిర్మూలించడానికి వెంటనే వాట్సప్ చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఆ కంపెనీకి ఆదేశాలు జారీ చేసింది.
యూజర్లకు అవగాహన కల్పించడం కోసం..
దీనిలో భాగంగా యూజర్లకు అవగాహన కల్పించడం కోసం ప్రింట్, రేడియో యాడ్ క్యాంపెయిన్లను, యాప్లో కొత్త ఫీచర్లను తీసుకురావడం, డిజిటల్ ఎంపవర్మెంట్ ఫౌండేషన్తో భాగస్వామ్యం వంటి వాటిని వాట్సప్ చేపడుతోంది.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470