కెమెరా మార్కెట్ పై శామ్సంగ్ పంజా!!
oi
-Staff
By Super

స్మార్ట్ ఫోన్ వ్యాపారంలో అంతర్జాతీయంగా దూసుకుపోతున్న శామ్సంగ్ తాజాగా కెమెరా ఉత్పాదక రంగం పై దృష్టి కేంద్రీకరించింది. పలు ఉత్తమ ఫీచర్ల గల కెమెరాలను ఇప్పటికే ఈ గ్యాడ్జెట్ దిగ్గజం ప్రవేశపెట్టింది. పాత మోడల్ ‘NX200’ కెమెరాకు
అప్ డేటెడ్ వర్షన్గా ‘న్యూ రెట్రో స్టైల్ NX200’ను శామ్సంగ్ డిజైన్ చేసింది. ఉత్తమమైన ఫోటోగ్రఫీని కోరుకునే వారికి ఈ డివైజ్ సరైన ఎంపికగా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. అత్యాధునిక ఫోటోగ్రఫీ ఫీచర్లను ఈ కెమెరాలో నిక్షిప్తం చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ కెమెరాలు సౌత్ కొరియాలో లభ్యమవుతున్నాయి. త్వరలో వీటిని ఇండియాలో విడుదల చేస్తారని విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి.
‘న్యూ రెట్రో స్టైల్ NX200’ ముఖ్య ఫీచర్లు:
* కంపాక్ట్ సైజ్,
* 20.3 APS-C సెన్సార్.
* హై డెఫినిషన్ వీడియో రికార్డింగ్.
Comments
Best Mobiles in India
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470
టెక్నాలజీ న్యూస్ కొత్త అప్డేట్స్ గిజ్బాట్ నుండి పొందండి
Allow Notifications
You have already subscribed


Click it and Unblock the Notifications