ఈ ల్యాపీ ఖరీదు అక్షరాల రూ.2,99,999
తైవానీస్ పీసీ దిగ్గజం ఏసర్ భారీ రేంజ్ ధరలో సరికొత్త ల్యాపీని మార్కెట్లోకి తీసుకువచ్చింది. దీని ధర అక్షరాల రూ.2,99,999.
తైవానీస్ పీసీ దిగ్గజం ఏసర్ భారీ రేంజ్ ధరలో సరికొత్త ల్యాపీని మార్కెట్లోకి తీసుకువచ్చింది. దీని ధర అక్షరాల రూ.2,99,999. రిడేటర్ ట్రైటన్ 700 విడుదలైన ఈ ల్యాపీ గేమింగ్ ప్రియులకు బాగా ఉపయోగపడుతుందని కంపెనీ తెలిపింది.

ఇందులో 15.6 ఇంచ్ ఫుల్ హెచ్డీ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఇంటెల్ కోర్ ఐ7-7700 హెచ్క్యూ ప్రాసెసర్, ఎన్వీడియా జిఫోర్స్ జీటీఎక్స్ 1080 జీపీయూ, 512 జీబీ ఎస్ఎస్డీలు రెండు, 16 జీబీ ర్యామ్, డాల్బీ అట్మోస్ సౌండ్, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.1, 4670 ఎంఏహెచ్ బ్యాటరీ, 5 గంటల బ్యాటరీ బ్యాకప్ వంటి ఫీచర్లు ఉన్నాయి.


Click it and Unblock the Notifications








