Just In
- 2 hrs ago 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- 4 hrs ago ధర రూ.17999 కే 108MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 6.78 అంగుళాల డిస్ప్లే 5G స్మార్ట్ఫోన్..!!
- 7 hrs ago Apple iPad 2024 ఆపిల్ కొత్త ఐప్యాడ్ల విడుదల మరింత ఆలస్యం.. కారణాలు ఇవేనా..??
- 8 hrs ago వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
Don't Miss
- Sports RCB vs KKR: విరాట్ కోహ్లీ ట్రేడ్ మార్క్ సిక్సర్.. బిత్తరపోయిన మిచెల్ స్టార్క్! వీడియో
- News జైల్లో చిప్పకూడే.: కేటీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
- Automobiles గిఫ్ట్ అంటే అబ్బాయిలే ఇవ్వాలా.??.. పెళ్లిలో వరుడికి వధువు అదిరిపోయే బైక్ గిఫ్ట్.. వైరల్ వీడియో చూసేయండి
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
- Movies Tillu Square Collections సిద్దూ జొన్నలగడ్డ రికార్డుల మోత.. టిల్లు స్క్వేర్ మూవీకి ఎన్ని కోట్ల కలెక్షన్స్ అంటే?
5,000లకే ఆకర్షణీయమైన ల్యాప్టాప్!
యూకెకు చెందిన ప్రముఖ ల్యాప్టాప్ల బ్రాండ్ ఏసీఐ, ఆసియాకు చెందిన అలైడ్ కంప్యూటర్స్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సారధ్యంలో తక్కువ ఖరీదు కలిగిన ల్యాప్టాప్ను భారత్ మార్కెట్లో విక్రయించనుంది. జూన్ 15నాటికి అందుబాటులోకి రానున్న ఈ కంప్యూటింగ్ గ్యాడ్జెట్ ధర రూ.4,999. పూర్తి స్థాయి విండోస్ ఆధారితంగా స్పందిస్తుంది.
ఈ అంశం పై అలైడ్ కంప్యూటర్స్ మేనేజింగ్ డైరెక్టర్ హిర్జీ పటేల్ స్పందిస్తూ తక్కువ ధర కలిగిన ల్యాప్టాప్ను ఇండియాలో కేవలం రూ.4,999కి విక్రయిస్తున్నట్లు పేర్కొన్నారు. తమ సంస్థను 2002 మేలో నెలకొల్పామని, వినూత్న డిజైన్లలో తయారుకాబడిన అనేక
ల్యాప్టాప్లతో పాటు పర్సనల్ కంప్యూటర్లను తమ సంస్థ ద్వారా దేశానికి పరిచయం చేసినట్లు పటేల్ తెలిపారు.
కాగా, ఏసీఐ మరిన్ని వేరియంట్లలో ల్యాప్టాప్లను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. రూ.4,999 విలువ కలిగిన ల్యాపీ 10 అంగుళాల స్ర్కీన్ పరిమాణాన్ని కలిగి ఉంటుంది. మరో ల్యాపీని రూ. 9,999కే విక్రయించనున్నారు. ఇంటెల్ ఐ3 ప్రాసెసర్ కలిగిన మరో వేరియంట్లో రూపుదిద్దుకున్న ల్యాప్టాప్ను రూ.19,999కి విక్రయించనున్నారు. ఇవే కాకుండా ఇంటెల్ ఐ7 ప్రాసెసర్ కలిగి 32జీబి ర్యామ్ వ్యవస్థతో పనిచేసే శక్తివంతమైన ల్యాప్టాప్ను రూ.49,999ధరకు పరిచయం చెయ్యనున్నారు.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470