ఏప్రిల్ 22..టార్గెట్ అమెరికా?

అంతర్జాతీయ బ్రాండ్ అసస్ తన సరికొత్త టాబ్లెట్ కంప్యూటర్ ‘ట్రాన్స్ఫార్మర్ ప్యాడ్ 300’ను అమెరికాలో లాంఛ్ చేసేందుకు సన్నాహాలు పూర్తి చేసింది. ఏప్రిల్ 22నుంచి యూఎస్లోని అన్ని ప్రముఖ స్టోర్లలో ఈ డివైజ్ లభ్యం కానుంది. ఇండియన్ మార్కెట్లో ఈ గ్యాడ్జెట్ అంచనా విలువ రూ. 20,467. త్వరలోనే ఇతర దేశాల్లో ఈ పీసీని విడుదల చేయునున్నారు.
టాబ్లెట్ ముఖ్య ఫీచర్లు:
ఆండ్రాయిడ్ 4.0 ఐస్క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
10.1 అంగుళాల WXGA టచ్స్ర్కీన్,
ఐపీఎస్ ప్యానల్,
క్వాడ్ కోర్ 1.2జిగాహెడ్జ్ ఎన్-విడియా టెగ్రా 3 ప్రాసెసర్,
స్టీరియో స్కోపిక్ 3డి అవుట్పుట్ను విడుదల చేసే జీ-ఫోర్స్ గ్రాఫిక్స్ చిప్,
1జీబి ర్యామ్,
16జీబి ఆన్బోర్డ్ స్టోరేజ్,
8మెగా పిక్సల్ ఆటో ఫోకస్ రేర్ కెమెరా,
1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
4జీ ఎల్టీఈ నెట్వర్క్ సపోర్ట్,
వై-ఫై,
బ్లూటూత్ 3.0,
10 గంటల బ్యాకప్ నిచ్చే 22వాట్ లితియమ్ పాలిమర్ బ్యాటరీ,
కీబోర్డ్ డాక్.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications