అసస్ నుంచి టెగ్రా 3 పవర్ టాబ్లెట్!!!

ఈ ఏడు ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ‘కన్స్యూమర్ ఎలక్ర్టానిక్ షో’ టెక్ ప్రపంచానికి కొత్త వైభవాన్ని తెచ్చిపెట్టింది.. ఆడ్వాన్సుడ్ టెక్నాలజీతో కూడిన అనేక గ్యాడ్జెట్లు ఈ వేదిక పై ఆవిష్కరించబడ్డాయి... టెక్ విభాగానికి చెందని ప్రతి ఒక్క బ్రాండ్ తన భవిష్యత్ కార్యచరణను ఈ ప్రదర్శన సాక్షిగా ప్రపంచానికి వెల్లడించింది... ఆధనిక పరిజ్ఞానంతో రూపొందించిన కొత్త తరహా పర్సనల్ కంప్యూటర్లతో పాటు టాబ్లెట్స్, ల్యాప్టాప్స్, స్మార్ట్ ఫోన్స్ ఈ ఎగ్జిబిషన్ ద్వారా టెక్ దునియాకు సుపరిచతమయ్యాయి.
స్టాండర్డ్ బ్రాండ్లలో ఒకటైన ‘అసస్’(Asus) శక్తివంతమైన టాబ్లెట్ పీసీని ఈ కార్యక్రమం ద్వారా వెలుగులోకి తెచ్చింది. ‘అసస్ మెమో 370T’గా రూపుదిద్దుకున్న ఈ స్లిమ్ కంప్యూటింగ్ పీసీలో టెగ్రా 3 ప్రాసెసర్తో పాటు సమర్దవంతమైన ఫీచర్లను లోడ్ చేశారు. ఈ టాబ్లెట్ LCD డిస్ప్లే 7 అంగుళాల పరిమాణం కలిగి ఉంటుంది. అత్యుత్తమ పనితీరునందించే ఆండ్రాయిడ్ 4.0 ఆపరేటింగ్ సిస్టం పై డివైజ్ రన్ అవుతుంది. ఈ టాబ్లెట్ విడుదలకు సంబంధించి పూర్తి సమచారాన్ని ‘మొబైల్ వరల్డ్ కాంగ్రెస్’లో వెల్లడిస్తారు. ధర రూ.15000 ఉండొచ్చని మార్కెట్ వర్గాల అంచనా.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications