TRENDING ON ONEINDIA
-
మంత్రి ఆదికి షాక్: జమ్మలమడుగు అభ్యర్ధిని తేల్చేసారు
-
మీ పాత కారుని కొత్తగా మార్చటం ఎలా.?
-
రూ.4999కే led hd smart tv, ఎలా సొంతం చేసుకోవాలో తెలుసుకోండి
-
వాళ్లంతా మహానుభావులు.. అమ్మాయిల క్లీవేజ్, తొడలు చూసేస్తారు.. నాగబాబు ఘాటు వ్యాఖ్యలు!
-
కోబ్రా దెబ్బకు షారుఖ్ కంపెనీ గింగిరాలు?
-
చీర కట్టుకోవడాన్ని అమితంగా ఇష్టపడుతారా ? ప్రయాణాలకు ఈ చీరలు
అసుస్ డ్యుయల్ సిమ్ వాయిస్ కాలింగ్ ట్యాబ్లెట్
ప్రముఖ వ్యక్తిగత కంప్యూటర్ల తయారీ కంపెనీ అసుస్ (Asus) ఫోన్ప్యాడ్ 7 ( Fonepad 7) పేరుతో సరికొత్త డ్యుయల్ సిమ్ 3జీ వాయిస్ కాలింగ్ ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్ను మంగళవారం ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ధర రూ.12,999. ఈ పోర్టబుల్ డివైస్ను ముందుగా అసుస్, ఫిబ్రవరిలో బార్సిలోనో వేదికగా నిర్వహించిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ టెక్నాలజీ షోలో ఆవిష్కరించింది. డివైస్ కీలక స్పెసిఫికేషన్లను పరిశీలించినట్లయితే...
7 అంగుళాల ఐపీఎస్ టచ్ డిస్ప్లే (రిసల్యూషన్1280x 800పిక్సల్స్),
డ్యుయల్ సిమ్ వాయిస్ కాలింగ్,
ఆండ్రాయిడ్ 4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెట్జ్ ఆటమ్ జెడ్2520 డ్యుయల్ కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్స్లాట్ ద్వారా ట్యాబ్ మెమరీని 64జీబి వరకు విస్తరించకునే అవకాశం,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
3జీ కనెక్టువిటీ, జీపీఎస్, వై-ఫై, మిరాకాస్ట్, బ్లూటూత్
3910ఎమ్ఏహెచ్ బ్యాటరీ (10గంటల బ్యాటరీ లైఫ్),
ట్యాబ్లెట్ బరువు 340 గ్రాములు,
పరిమాణం 199.5x120.8x11.35మిల్లీ మీటర్లు.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్ఫోన్లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.