దమ్ము చూపించిన హైదరాబాద్ కుర్రోళ్లు!!

భారతీయ సాంకేతిక పరికరాల విప్లవంలో కొత్త సంచలనం నమోదైంది. హైదరాబాద్ కుర్రాళ్లు చిమన్ ప్రకాష్, నిఖిల్ తమ ఇంజనీరింగ్ మేధస్సుతో ఆండ్రాయిడ్ ఆధారిత ‘AVE’ టాబ్లెట్ పీసీని రూపొందించారు.
ఈ టాబ్లెట్ కంప్యూటర్ ను రాష్ర్ల సమాచార మరియు ఐటీ శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య గత వారం విడుదల చేశారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ పరికరాన్ని రూపొందించినట్లు రూపకర్తలు స్ఫష్టం చేశారు. తొలి నెలలోనే 10,000 పీసీలు అమ్మకాన్ని అంచనా వేస్తున్నట్లు ఈ యువకెరటాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
క్లుప్తంగా ‘AVE’ టాబ్లెట్ పీసీ ఫీచర్లు:
- అత్యాధునికి ఆండ్రాయిడ్ 2.3 జింజర్ బోర్డ్ ప్లాట్ ఫామ్,
- 7 అంగుళాల డిస్ ప్లే,
- 1.2 GHz ప్రాసెసర్,
- ఇంటర్నెల్ మెమరీ 8జీబి, ఎక్సప్యాండబుల్ విధానం ద్వారా 32జీబికి పెంచుకోవచ్చు.
- టాబ్లెట్ పీసీ బరువు 360 గ్రాములు,
- బ్యాటరీ బ్యాకప్ 6 గంటలు,
- 1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
- జీఎస్ఎమ్ సౌలభ్యత, 3జీ, వై-ఫై కనెక్టువిటీ సామర్ధ్యం
-‘AVE’ టాబ్లెట్ పీసీ ధర రూ.12,999గా తెలుస్తోంది.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications