సామాన్యులకు కోసం రూ 15,000లకే బిజ్ బుక్ టాబ్లెట్
oi
-Staff
By Super

దేశీయ మార్కెట్లో అందుబాటులోకి తీసుకొస్తున్న మొట్టమొదటి 8 అంగుళాల టాబ్లెట్ పర్సనల్ కంప్యూటర్ ఇది అని బిజ్ గ్రూప్ సీఈవో పి.నిధిన్రావు వెల్లడించారు. ఈ విప్లవాత్మమైన పరికరం యాండ్రాయిడ్ 2.3 (జింబర్బ్రెడ్) ఓఎస్, 1.2 గిగాహెర్ట్జ్ ప్రాసెసర్, సమర్థమైన టచ్స్క్రీన్ డిస్ప్లేలు ఉన్నాయన్నారు. 3జీ రూ.18,000కు, 1ఐ 15,000 ధరలకు అందుబాటులోకి తెస్తున్నామన్నారు. 0.52 కేజీల అతి తక్కువ బరువుతో తీర్చిదిద్దిన బిజ్బుక్ ల్యాప్టాప్ కన్నా మంచి సౌకర్యాన్ని అందిస్తుందన్నారు.
Comments
Best Mobiles in India
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470
టెక్నాలజీ న్యూస్ కొత్త అప్డేట్స్ గిజ్బాట్ నుండి పొందండి
Allow Notifications
You have already subscribed


Click it and Unblock the Notifications