Just In
- 2 min ago ధర రూ.17999 కే 108MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 6.78 అంగుళాల డిస్ప్లే 5G స్మార్ట్ఫోన్..!!
- 2 hrs ago Apple iPad 2024 ఆపిల్ కొత్త ఐప్యాడ్ల విడుదల మరింత ఆలస్యం.. కారణాలు ఇవేనా..??
- 4 hrs ago వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
- 6 hrs ago రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
Don't Miss
- Finance Insurance Company: ఈ శని, ఆదివారాలు తెరిచి ఉండనున్న బీమా కంపెనీలు..
- News జగన్ సీఎం కావాలని చెప్పుల్లేకుండా అభిమాని దీక్ష-స్వయంగా వెళ్లి విరమింపజేసిన వైనం..!
- Lifestyle సమ్మర్ బ్లాక్ బస్టర్ రిసిపి మ్యాంగో చికెన్ కర్రీ..!ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
- Automobiles ముంబయి- అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కోసం ‘బాలస్ట్లెస్' ట్రాక్.. దీని ప్రత్యేకతలు తెలుసా.??
- Movies Yuva Movie Collections పునీత్ రాజ్కుమార్ ఫ్యామిలీ నుంచి మరో హీరో.. యువ మూవీకి రికార్డు కలెక్షన్లు
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
చౌక ధర టాబ్లెట్తో పాటు అధ్బుతమైన డేటా ప్లాన్
భారత దేశపు టెలికాం సంస్ద భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బిఎస్ఎన్ఎల్) తాజాగా మూడు చౌక ధరలు కలిగిన ట్యాబ్లెట్ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. అండ్రాయిడ్ 2.3 ఆపరేటింగ్ సిస్టమ్తో రన్ అయ్యే రెండు ట్యాబ్లెట్లు ఏడు ఇంచుల పరిధిలో టచ్ స్క్రీన్ కలిగిన ట్యాబ్లెట్తో పాటు మరో 8 ఇంచులు కలిగిన ట్యాచ్ స్క్రీన్ ట్యాబ్లెట్ను విడుదల చేసింది. ఇందులో అత్యంత చౌక అయినా టిపాడ్ మోడల్ బిఎస్ఎన్ఎల్ బ్రాండ్తో మార్కెట్లోకి వస్తుంది. దీని ధర రూ 3,250గా ఉండనుందని సమాచారం. నోయిడా కేంద్రంగా నడస్తోన్న పంటెల్ కంపెనీ రూపొందించిన ఈ మూడు ట్యాబ్లెట్ను డిస్కౌంట్ ధరల్లో బిఎస్ఎన్ఎల్ అందించడానికి ముందుకు వచ్చింది.
అత్యంత చౌక ధర కలిగిన టిపాడ్ ఐఎస్ 701ఆర్ మోడల్ను రూ.3,250కి విక్రయించనుంది. ఆకాశ్ రూ.2500 ధర కలిగినప్పటికీ, టిపాడ్లో అధనపు సౌకర్యాలున్నాయని బిఎస్ఎన్ఎల్ ప్రతినిధులు తెలిపారు. పంట టిపాడ్ ట్యాబ్లెట్ అండ్రాయిడ్ 2.3 నిర్వహణ పద్దతి కలిగి ఉండటంతో పాటు హై డెపిషిస్ కలిగి ఉంది. ఏడు ఇంచులు పరిధి టచ్స్క్రీన్ కలిగి ఉన్న దీనికి టివిని కూడా కనెక్టు చేసుకునే సౌలభ్యం ఉంది. ఈ టాబ్లెట్తో పాటు బిఎస్ఎన్ఎల్ వినియోగదారులకు రూ 3, 499 డేటా ప్లాన్ని విడుదల చేయనుంది.
ఈ టాబ్లెట్ల్ని కొనుగోలు చేసిన వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వారు కేవలం రూ 750 రీఛార్జీ ద్వారా 60 రోజులకు 5జిబి ప్లాన్ని సొంతం చేసుకోవచ్చని బిఎస్ఎన్ఎల్ అధికారులు తెలిపారు. ఈ డేటా ప్లాన్ మే 31 వరకు వినియోగదారులకు అందుబాటులో ఉండనుంది.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470