బిఎస్ఎన్ఎల్ టాబ్లెట్ కంప్యూటర్ 3వేలకే!!

By Prashanth
|
BSNL Penta TPAD IS701R


ప్రముఖ దేశీయ టెలికామ్ కంపెనీ బిఎస్ఎన్ఎల్ అత్యంత చవకైన టాబ్లెట్ కంప్యూటర్ ను లాంఛ్ చేసింది. ఆధునిక కంప్యూటింగ్ ఫీచర్లతో రూపుదిద్దుకున్న ‘బిఎస్ఎన్ఎల్ పెంటా టీప్యాడ్ ఐఎస్701ఆర్’ ధర రూ.3,300.

ఫీచర్లు:

* 7 అంగుళాల రెసిస్టివ్ టచ్ స్ర్కీన్ (రిసల్యూషన్ 800 x 600పిక్సల్స్) ,

* ఆండ్రాయిడ్ 2.3 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,

* 1GHz IMAP210 ప్రాసెసింగ్ యూనిట్,

* 0.3 మెగా పిక్సల్ కెమెరా,

* వీడియో రికార్డింగ్,

* 2జీబి ఇంటర్నల్ మెమెరీ,

* 256MB DDR2 ర్యామ్,

* వై-ఫై,

* 3జీ సపోర్ట్,

* ఆడోబ్ ఫ్లాష్ 10.3 సపోర్ట్,

* యూఎస్బీ సపోర్ట్,

* హెచ్ డిఎమ్ఐ కనెక్టువిటీ,

* ప్రీలోడెడ్ 3డిగేమ్స్,

* మల్టీ ఫార్మాట్ ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్,

* సోషల్ నెట్‌వర్కింగ్ అప్లికేషన్స్,

* రీఛార్జ్‌బుల్ బ్యాటరీ,

* ఇ-బుక్ రీడర్.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X