గోటెక్ ఫన్టాబ్.. ‘వినోదం+విజ్ఞానం’
స్సెసిఫికేషన్లు..........
డిస్ప్లే: 9.1 అంగుళాల 5పాయింట్ మల్టీటచ్ కెపాసిటివ్ టచ్స్ర్కీన్, రిసల్యూషన్ 800 x 480పిక్సల్స్,
ప్రాసెసర్: 1.5గిగాహెడ్జ్ ప్రాసెసర్,
ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ 4.0 ఐస్క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
కెమెరా: 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు), రేర్ కెమెరా వ్యవస్థ లోపించింది,
స్టోరేజ్: 8జీబి ఆన్బోర్ట్ స్టోరేజ్, 1జీబి ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
కనెక్టువిటీ: వై-ఫై, 3జీ వయా డాంగిల్,
బ్యాటరీ: 5000ఎమ్ఏహెచ్ బ్యాటరీ (6 గంటల బ్యాకప్),
అదనపు ఫీచర్లు: మైన్యూస్ అప్లికేషన్, ఈడీయూ టీవీ, ఈ-బుక్ రీడర్, ప్రత్యేకమైన హెల్త్ అప్లికేషన్, యూట్యూబ్, ఫేస్బుక్,
ధర: రూ.7,999.
డివైజ్ కొనుగోలు పై రూ.1,000 విలువ చేసే ఈ-లెర్నింగ్ ఫ్లాట్ ఫామ్, రూ.499 విలువ చేసే ఇయర్ ఫోన్, రూ.399 విలువ చేసే టాబ్లెట్ పౌచ్ను ఉచితంగా అందిస్తున్నామని కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ గౌరవ్ కన్నాతెలిపారు.


Click it and Unblock the Notifications









