ఐదుగురు మొగుళ్లు..!
పాంటెల్ పెంటా టీ-ప్యాడ్ డబ్ల్యూఎస్703సీ (Pantel Penta T-Pad WS703C):
నోయిడా ఆధారితంగా కార్యకలాపాలు సాగిస్తున్న ప్రముఖ టక్నాలజీ సంస్థ పాంటెల్ టెక్నాలజీస్ ప్రయివేటు లిమిటెడ్ (పీటీపీఎల్), ప్రభుత్వ రంగ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్)తో జతకట్టి భారతదేశపు మొట్టమొదటి 2జీ సిమ్ స్లాట్ టాబ్లెట్ పీసీని ఆవిష్కరించింది. పేరు పెంటా టీ-ప్యాడ్ డబ్ల్యూఎస్703సీ (Penta T-Pad WS703C).ధర రూ.6,999. ఈ గ్యాడ్జెట్ ద్వారా మొబైలింగ్.. కంప్యూటింగ్ అదేవిధంగా 3డీ అనుభూతులను ఏకకాలంలో ఆస్వాదించవచ్చు.
ఫీచర్లు:
7 అంగుళాల 3డి కెపాసిటివ్ టచ్స్ర్కీన్,
ఫ్రంట్ ఇంకా రేర్ కెమెరా వ్యవస్థ,
వాయిల్ కాలింగ్ ఫీచర్,
టీఎఫ్ కార్డ్స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
హెచ్డిఎమ్ఐ పోర్ట్,
మన్నికైన బ్యాటరీ,
4జీబి ఇంటర్నల్ మెమెరీ,
512ఎంబీ ర్యామ్,
1.2గిగాహెడ్జ్ కార్టెక్స్ ఏ8 ప్రాసెసర్,
ఇన్బుల్ట్ 2జీబి సిమ్స్లాట్,
3జీ డాంగిల్ నె కనెక్ట్ చేసుకునే సౌకర్యం,
3డి కోణంలో వీక్షణ.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications
