‘గూగుల్’ పై గుప్పుమంటున్న వదంతులు..?
oi
-Staff
By Super

డిజిటల్ ప్రపంచానికి ఎంతగానో తోడ్పడుతున్న ‘గూగుల్’(Google) సరికొత్త ఆవిష్కరణకు వ్యూహరచన చేస్తుంది. సరికొత్త ‘ఆండ్రాయిడ్ 4.0 ఐస్ క్రీమ్ శాండ్ విచ్ ఆపరేటింగ్ సిస్టం’ ఆధారిత టాబ్లెట్ పీసీని ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ‘నెక్సెస్ ట్యాబ్’ వర్షన్లో ఈ టాబ్లెట్ విడుదలవుతున్నట్లు వదంతులు వినిపిస్తున్నాయి.
శక్తివంతమైన క్వాడ్ కోర్ న్విడియా టెగ్రా2 ప్రాసెసింగ్ వ్యవస్థను ఈ ట్యాబ్లెట్లో పొందుపరిచినట్లు తెలుస్తోంది. యూజర్ ఫ్రెండ్లీ ఫీచర్లతో అంతిమంగా ఈ టాబ్లెట్ హై క్వాలిటీ పనితీరును ప్రదర్శిస్తుందని అంచనాలు ఊపందుకున్నాయి.
అయితే ఈ సరికొత్త ఆవిష్కరణకు సంబంధించి ‘గూగుల్’ ఎటువంటి అధికారిక ప్రకటనను వెలువరించలేదు. గూగుల్ అప్లోడ్ చేసిన ఓ టాబ్లెట్ పీసీ ఇమేజ్ ఆధారితంగా ఈ రూమర్ గుప్పుముంటోంది.
Comments
Best Mobiles in India
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470
టెక్నాలజీ న్యూస్ కొత్త అప్డేట్స్ గిజ్బాట్ నుండి పొందండి
Allow Notifications
You have already subscribed


Click it and Unblock the Notifications