ప్రముఖ కంప్యూటర్ల నిర్మాణ సంస్థ హెచ్పి సరికొత్త విండోస్8 ఉత్పత్తులను మార్కెట్కు పరిచయం చేసింది. ఎన్వీ ఎక్స్2 హైబ్రీడ్, ఎన్వీ టచ్స్మార్ట్ అల్ట్రాబుక్ 4, ఎన్వీ 23 ఏఐవో శ్రేణిలలో మూడు సరికొత్త గాడ్జెట్లను ఇండియాలో విడుదల చేసింది. ఇవి గురువారం నుంచి మార్కెట్లో లభ్యమవుతాయి. స్పెసిఫికేషన్లు క్లుప్తంగా.......