nbsp;దేశంలో సాంకేతిక పరిజ్ఞానం అభివ్ళద్ది చెందుతోంది. ప్రపంచ దేశాలకు ధీటుగా మన వారు కొత్త కొత్త ప్రయోగాలకు శ్రీకారం చుడతున్నారు. ఈ కోవకే చెందిన బెంగుళూరు కంపెనీ అస్మయత యూఎస్బీ 3.0 పోర్ట్ తో రూపుదిద్దుకున్న ప్రపంచపు మొట్టమొదటి ఆండ్రాయిడ్ టాబ్లెట్ కంప్యూటర్ ను ఆవిష్కరించింది. lsquo;స్ళటా rsquo;(Sruta)గా మార్కెట్లోకి అడుగుపెట్టనున్న ఈ పీసీ శక్తివంతమైన డ్యూయల్ కోర్ ST-Ericsson Nova A9500 ప్రాసెసర్ పై పనిచేస్తుంది. టాబ్లెట్ ఇతర ఫీచర్లను పరిశీలిస్తే...* nbsp; nbsp; ఆండ్రాయిడ్ 4.X ఐస్ క్రీమ్ శాండ్ విచ్ ఆపరేటింగ్ సిస్టం,* nbsp; nbsp; 7 మెగా పిక్సల్ మల్టీ టచ్ స్ర్కీన్ (రిసల్యూషన్ 800 times;480 పిక్సల్స్) ,* nbsp; nbsp; 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా,* nbsp; nbsp; 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,* 8జీబి ఆన్ బోర్డ్ స్టోరేజ్,* nbsp; nbsp; 1జీబి ర్యామ్,* nbsp; మెక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా జీబిని 32కు పెంచుకునే వెసలుబాటు,* nbsp; వై-ఫై, 3జీ, బ్లూటూత్, జీపీఎస్,* nbsp; యూఎస్బీ 2.0, 3.0 హై స్పీడ్ కనెక్టర్,* nbsp; జీ-సెన్సార్, ఇ-కంపాస్ సెన్సార్, యాంబియంట్ లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, గైరో స్కోప్ సెన్సార్, జీపీఎస్,* nbsp; 3.5ఎమ్ఎమ్ స్టీరియో హెడ్ సెట్, హెడ్ ఫోన్, మైక్రో ఫోన్ జాక్, ఇంటర్నల్ స్టీరియో స్పీకర్స్,* nbsp; రీఛార్జ్ బుల్ 6000 mAh బ్యాటరీ,త్వరలో మార్కెట్లోకి రానున్న స్ళటి టాబ్లెట్ ప్రారంభ ధర 200 డాలర్లు, ఇండియన్ కరెన్సీలో రూ.9838.