కేరళ ఇంజనీర్ కొత్త ఎత్తుగడ.. సినీ పైరసీలకు చెక్!
సినీ పరిశ్రమను కదిపేస్తున్న పైరసీని నిరోధించేందుకు ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ సరికొత్త ప్రణాళికను సిద్ధం చేసాడు. వివరాల్లో వెళితే... కేరళకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ వర్గీస్ బాబు సరికొత్త యాంటీ పైరసీ డివైజ్ను రూపొందించాడు.

‘డిమాలిష్ డూప్లికా'పేరుతో పిలవబడుతున్న ఈ హార్డ్వేర్ వ్యవస్థను సినిమా హాళ్లలో అమర్చినట్లయితే సినిమా ప్రసారమవుతున్న సమయంలో ఎవరైన సరే మొబైల్ ఫోన్ లేదా వెబ్ క్యామ్ ద్వారా సినిమాను రికార్డ్ చేసేందుకు ప్రయత్నించినట్లయితే సదరు హార్డ్వేర్, రికార్డింగ్ను నివారించటంతో పాటు ఓ అలర్ట్ సందేశాన్ని యాంటీ-పైరసీ సెల్కు చేరవేస్తుందని బాబు ఐఏఎన్ఎస్కు ఇచ్చిన ఇంటర్వూలో తెలిపారు.
ఈ డివైజ్ ఖరీదు రూ.1.5మిలియన్ ఉంటుందట. ఈ డివైజ్ ట్రాక్ టాంపరింగ్, సీరియల్ నెంబర్ రికార్డింగ్ వంటి ప్రత్యేక ఫీచర్లను కలిగి ఉందని బాబు వివరించారు.
Comments
Best Mobiles in India
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470
టెక్నాలజీ న్యూస్ కొత్త అప్డేట్స్ గిజ్బాట్ నుండి పొందండి
Allow Notifications
You have already subscribed


Click it and Unblock the Notifications