ప్రముఖ దేశవాళీ బ్రాండ్ లావా తన పాత ట్యాబ్లెట్ ‘ఈట్యాబ్ జడ్7హెచ్’కు అప్డేటెడ్ వర్షన్గా ‘ఈట్యాబ్ జడ్7హెచ్+’ పేరుతో సరికొత్త ట్యాబ్లెట్ పీసీని మార్కెట్కు పరిచయం చేసింది. ధర రూ.5,499. అయితే పాత వర్షన్తో పోలిస్తే ‘జడ్7హెచ్+’ తక్కువ స్థాయి ప్రాసెసర్ను కలిగి ఉంది. ఇతర స్పెసిఫికేషన్లను పరిశీలిస్తే…….
ట్యాబ్లెట్ బరువు 350 గ్రాములు,
7 అంగుళాల డిస్ ప్లే,
రిసల్యూషన్ 800x 480పిక్సల్స్,
4జీబి ఇంటర్నల్ మెమెరీ,
512ఎంబి డీడీఆర్3 ర్యామ్,
2800ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.
ఆండ్రాయిడ్ 4.0 ఐస్ క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,