Just In
- 3 hrs ago 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- 4 hrs ago ధర రూ.17999 కే 108MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 6.78 అంగుళాల డిస్ప్లే 5G స్మార్ట్ఫోన్..!!
- 7 hrs ago Apple iPad 2024 ఆపిల్ కొత్త ఐప్యాడ్ల విడుదల మరింత ఆలస్యం.. కారణాలు ఇవేనా..??
- 9 hrs ago వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
Don't Miss
- News ఫోన్ ట్యాపింగ్ కేసు: మాజీ డీసీపీ రాధాకిషన్ రావుకు 14 రోజుల రిమాండ్
- Sports RCB vs KKR: చెలరేగిన కోహ్లీ, కార్తీక్.. కేకేఆర్ ముందు భారీ లక్ష్యం!
- Automobiles గిఫ్ట్ అంటే అబ్బాయిలే ఇవ్వాలా.??.. పెళ్లిలో వరుడికి వధువు అదిరిపోయే బైక్ గిఫ్ట్.. వైరల్ వీడియో చూసేయండి
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
- Movies Tillu Square Collections సిద్దూ జొన్నలగడ్డ రికార్డుల మోత.. టిల్లు స్క్వేర్ మూవీకి ఎన్ని కోట్ల కలెక్షన్స్ అంటే?
ఆల్ ఇండియా రేడియో నుంచి ‘ఉచిత న్యూస్ ఎస్ఎంఎస్ సర్వీస్’
న్యూఢిల్లీ: కేంద్ర సమాచార ఇంకా ప్రసార శాఖా మంత్రి మనీష్ తివారీ సోమవారం ఆల్ ఇండియా రేడియో ఉచిత న్యూస్ ఎస్ఎంఎస్ సర్వీసును కొత్తఢిల్లీలో ఆవిష్కరించారు. ఇదే కార్యక్రమంలో ఆయన భారత్ నిర్మాణ్ ప్రచారానికి సంబంధించి వెబ్ పోర్టల్ను ఆవిష్కరించటం జరిగింది.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దేశంలోని మారుమూల గ్రామాల నుంచి కొత్త కధనాలను సేకరించేందకు ఆల్ ఇండియా రేడియోకు విస్తృతమైన ప్రతినిధుల బృందం ఉందని తెలిపారు. వాస్తవ సమయంలో ప్రజలకు వార్తలనందించటంలో ఆల్ ఇండియా రేడియో ఉచిత న్యూస్ ఎస్ఎంఎస్ సర్వీసు దోహదపడుతుందని మంత్రి వెల్లడించారు.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.
ప్రస్తుతం ఈ ఉచిత న్యూస్ ఎస్ఎంఎస్ సర్వీసును వినియోగించుకుంటున్న వారి సంఖ్య 2 లక్షలుగా ఉందని, నెలాఖరు నాటికి ఈ సంఖ్య 5 లక్షలకు పెరిగే అవకాశముందని మంత్రి అభిప్రాయపడ్డారు.
ఆల్ ఇండియా రేడియో అందిస్తున్న ఉచిత న్యూస్ ఎస్ఎంఎస్ సర్వీసును రిజిస్టర్ చేసుకున్న మొబైల్ ఫోన్ వినియోగదారులు ఉచితంగా ప్రధాన వార్తలకు సంబంధించిన ముఖ్యాంశాలను ఎస్ఎంఎస్ రూపంలో పొందుతారు.
ఆల్ ఇండియా రేడియో అందిస్తున్న ఈ ఉచిత న్యూస్ సర్వీసును పొందాలనుకునే వారు తమ మొబైల్ లో AIRNWS అని టైప్ చేసి కొంచం స్పేస్ ఇచ్చి తమ పేరును టైప్ చేసి 08082080820కు ఎస్ఎంఎస్ చేయవలసి ఉంటుంది. లేదా 08082080820 నెంబరుకు మిస్సుడ్ కాల్ ఇస్తే సరిపోతుంది.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470