Just In
- 3 hrs ago OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- 10 hrs ago Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- 11 hrs ago మే 7 న Apple 'Let Loose' ఈవెంట్! ఏ యే గాడ్జెట్లు లాంచ్ కాబోతున్నాయి? వివరాలు
- 14 hrs ago Nokia 225 4G 2024 మోడల్ ధర, స్పెసిఫికేషన్లు మరియు డిజైన్ లీక్! వివరాలు
Don't Miss
- Movies Karthika Deepam 2 April 25th: దీపను టార్గెట్ చేసిన పారిజాతం.. దాడి చేస్తే దిక్కెవరు.. సుమిత్ర
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- News హైదరాబాద్, కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థులు వీరే: ఖమ్మంలో హీరో వెంకటేష్ వియ్యంకుడు
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఆ ‘పాదరసాన్ని’ మీరు తాకితే... ఫుల్ రీఛార్జ్!!
దిగ్గజ మెర్క్యురీ సంస్థ ‘ఎమ్’ ట్యాబ్ పేరుతో సరికొత్త ట్యాబ్లెట్ను భారతీయ మార్కెట్లో ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తుంది. కేవలం 400 గ్రాముల బరువు కలిగి ఉన్న ఈ టాబ్లెట్ పీసీ ఆండ్రాయిడ్ 2.3 జింజర్ బోర్డు ఆపరేటింగ్ వ్యవస్థ ఆధారితంగా పనిచేస్తుంది. సెట్లో పొందుపరిచిన శక్తివంతమైన 1GHz 3 ప్రొసెసర్, 512 ర్యామ్ వ్యవస్థ అత్యుత్తమ పనితీరును వినియోగదారునికి అందిస్తాయి.
‘ట్యాబ్’లో పొందుపరిచిన 4జీబీ ఇన్ బుల్ట్ మెమరీని 32జీబీకి వృద్ధి చేసుకోవచ్చు. మార్కెట్లో విడుదలైన బీటెల్ మ్యాజిక్, రిలయన్స్ 3జీ టాబ్లెట్ పీసీలతో పోలిస్తే విడుదల కానున్న ‘ఎమ్’ ట్యాబ్ అత్యుత్తమ మన్నిక కలిగి ఉంటుందని బ్రాండ్ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఈ పీసీలో పొందుపరిచిన హెడ్డీఎమ్ఐ పోర్టును, హెచ్డీ టీవీకి అనుసంధానం చేసుకోవచ్చు.
ఈ గ్యాడ్జెట్లో పొందుపరిచిన అధునాతన కనెక్టువిటీ వ్యవస్థ, ఇంటర్నెట్ తదితర ప్రచార సాధానాలను వినియోగదారునుకి వేగవంతంగా చేరవేస్తుంది. 3జీ వ్యవస్థతో పాటు వై - ఫై వ్యవస్థకు ఈ తేలికైన టాబ్లెట్ సహకరిస్తుంది. టాబ్లెట్లోని 1.3 మెగా పిక్సల్ కెమెరా వీడియో కాలింగ్కు సహకరిస్తుంది. పొందుపరిచిన మల్టీ ఫార్మాట్ ఆప్లికేషన్ నాణ్యమైన ఆడియో, వీడియో ప్లేయర్లను వినియోగదారునికి అందిస్తుంది. అమర్చిన 4000 mAh బ్యాటరీ వ్యవస్థ దీర్ఘకాలిక మన్నిక కలిగి ఉంటుంది.
సంస్థ ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ‘మెర్క్యురీ’ ఇండియా మేనేజర్ సుష్మితా దాస్ మాట్లాడుతూ సామాన్య ప్రజలకు సైతం అధునాతన పరిజ్ఞానాన్ని అందించే క్రమంలో టాబ్లెట్ను ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. సెప్టంబర్ 1న దేశవ్యాప్తంగా అన్ని ప్రముఖ దుకాణాల్లో ‘ఎమ్’ టాబ్లెట్ పీసీలు విడుదల కానున్నాయి. ధర విషయానికొస్తే ఒక్కో టాబ్లెట్ పీసీ ధర కేవలం రూ.9,499 మాత్రమే.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470