టైం దగ్గర పడింది... డబ్బులు రెడీ చేసుకోండి!
oi
-Prashanth
By Prashanth

ప్రముఖ కంప్యూటింగ్ పరికరాల తయారీ సంస్థ మెర్క్యురీ దేశీయ విపణిలో సరికొత్త టాబ్లెట్ కంప్యూటర్ను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తుంది. ఆండ్రాయిడ్ 2.3 జింజర్ బ్రెడ్ ఆధారితంగా పని చేసే ఈ పీసీలో శామ్సంగ్ చిప్సెట్లను దోహదం చేయునున్నారు. ఈ అంశానికి సంబంధించి మెర్క్యురీ ఇండియా మేనేజర్ సుష్మితా దాస్ స్పందిస్తూ మార్చి నాటికి దేశంలోని ప్రముఖ గ్యాడ్జెట్ స్టోర్లలో ఈ డివైజ్ లభ్యమవుతుందని స్పష్టం చేశారు. 7 అంగుళాల టచ్ స్ర్కీన్, శామ్సంగ్ చిప్సెట్, ఆండ్రాయిడ్ 2.3 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం, శక్తివంతమైన 1 GHz ప్రాసెసర్, 3జీ కనెక్టువిటీ, టాబ్లెట్ను ఒకే తడవలో 6 డివైజ్ లకు కనెక్టు చేసుకునేవిధంగా ఇంటిగ్రేటెడ్ వై-ఫై రూటర్, డిడిఆర్3 మెమరీ.
Comments
Best Mobiles in India
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470
టెక్నాలజీ న్యూస్ కొత్త అప్డేట్స్ గిజ్బాట్ నుండి పొందండి
Allow Notifications
You have already subscribed


Click it and Unblock the Notifications