మార్చిలో మెర్క్యురీ టాబ్లెట్..!

By Prashanth
|
Mercury


ప్రముఖ కంప్యూటింగ్ పరికరాల తయారీ సంస్థ మెర్క్యురీ దేశీయ విపణిలో సరికొత్త స్మార్ట్ టాబ్లెట్‌‌ను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తుంది. ఆండ్రాయిడ్ ఆధారితంగా పనిచేసే ఈ కంప్యూటింగ్ డివైజ్ అత్యుత్తమ ఫీచర్లను ఒదిగి ఉంది. మార్చి చివరి నాటికి దేశంలోని ప్రముఖ గ్యాడ్జెట్ స్టోర్‌లలో ఈ టాబ్లెట్ పీసీ లభ్యం కానుంది.

 

ఫీచర్లు:

* 7 అంగుళాల టచ్ స్ర్కీన్,

 

* ఆండ్రాయిడ్ 2.3 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,

* శక్తివంతమైన 1 GHz ప్రాసెసర్,

* 3జీ కనెక్టువిటీ,

* టాబ్లెట్ ను ఒకే తడవలో 6 డివైజ్ లకు కనెక్టు చేసుకునేవిధంగా ఇంటిగ్రేటెడ్ వై-ఫై రూటర్,

* డిడిఆర్3 మెమరీ.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X