Just In
- 1 min ago Lava ProWatch లావా ప్రోవాచ్ డిజైన్, ధర వివరాలు లీక్.. ఫంక్షన్ కీ సహా కీలక హెల్త్ ట్రాకర్లు..!!
- 49 min ago ధర రూ.1799 కే, Youtube ,UPI ఫీచర్లతో Itel కొత్త ఫీచర్ ఫోన్! సేల్ వివరాలు
- 1 hr ago ఎయిర్ కండిషనర్ (AC) ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా... అయితే ఇవి తెలుసుకోండి..!
- 3 hrs ago Samsung నుంచి 'Music Frame' స్పీకర్లు లాంచ్! ప్రత్యేకతలేంటి. ధర వివరాలు
Don't Miss
- Sports ముక్కలవుతున్న ముంబై.. హార్దిక్ను విమర్శిస్తూ నబీ పోస్ట్
- News జగన్ పై దాడి ఘటనలో మరో టర్నింగ్ ! వడ్డెర సంఘాల ఎంట్రీ..
- Lifestyle ఎండాకాలంలో ఈ ఫుడ్స్కు దూరంగా ఉండాలి.. లేదంటే డీహైడ్రేషన్ తప్పదు..
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Movies Tenent Review: మర్డర్ మిస్టరీ మెప్పించిందా? సత్యం రాజేష్కు హిట్ పడిందా? టెనెంట్ రివ్యూ
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
సైబర్ పోరాటాలకు సిద్ధంకండి: అబ్దుల్ కలాం
ఇంటర్నెట్ వినియోగం మరింతగా విస్తరిస్తున్న నేపధ్యంలో భవిష్యత్తులో ఎదురయ్యే సైబర్ దాడులను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు సాంకేతికంగా సిద్ధం కావాలని మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఆజాద్ పేర్కొన్నారు. గురువారం సికింద్రాబాద్ లోని మిలిటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజినీరింగ్ (ఎంసీఈఎంఈ) స్నాతకోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కలాం విద్యార్థులనుద్దేశించి ప్రసింగించారు.
నెట్ వర్క్ ఆధారిత యుద్ధాల్లో నియంత్రణ మొత్తం ఎలక్ట్రానిక్ రూపంలో ఉంటుందని కొన్ని సందర్భాల్లో అంతరిక్ష యుద్ధాలు, సముద్ర, ఖండాంతర క్షిపణి యుద్ధాలను ఎదుర్కొవాల్సి ఉంటుందని కలాం అన్నారు. జీవ, అణు, రసాయన యుద్ధాల కంటే సైబర్ యుద్ధం ఎంతో ప్రమాదకరమని ఆయన పేర్కొన్నారు. శత్రు దేశాల బలాలను పసిగట్టగలిగిన సాంకేతికతను అందిపుచ్చుకున్న దేశమే భవిష్యత్ యుద్ధ విజేతగా నిలుస్తుందని కలాం అభిప్రాయపడ్డారు.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470