తక్కువ ధరలో వాడు - వీడు

రోజు రోజుకీ మార్కెట్లో విడుదలవుతున్న టాబ్లెట్స్లలో వినియోగదారులు ఏ టాబ్లెట్ని ఎంచుకోవాలనే సందిగ్దంలో ఉంటున్నారు. ఇలాంటి సందిగ్దంలో ఉన్న వారితో పాటు, ఎక్కువ ఫీచర్స్తో తక్కువ ఖరీదు కలిగిన టాబ్లెట్స్ కోసం అన్వేషించే వారి కోసం మార్కెట్లోకి రెండు కొత్త టాబ్లెట్స్ వస్తున్నాయి. ఈ రెండు కొత్త టాబ్లెట్స్ పేర్లు ఎమ్ఎస్ఐ విండ్ప్యాడ్ ఎంజాయ్ 10, మెర్కురీ ఎమ్ ట్యాబ్ నియో.
'ఎమ్ఎస్ఐ విండ్ప్యాడ్ ఎంజాయ్ 10' టాబ్లెట్ ప్రత్యేకతలు:
తయారీదారు: MSI
మోడల్ పేరు: WindPad Enjoy 10
సిపియు : ARM Cortex A8
సిపియు స్పీడ్: 1200 Mhz
ఆపరేటింగ్ సిస్టమ్: Android 2.3
డిస్ ప్లే సైజు: 10.0" 1024 X 768
స్క్రీన్ టైపు: LED-Backlit LCD
టచ్ స్క్రీన్ టెక్నాలజీ: Capacitive Multi-touch
డిస్ ప్లే టైపు: Soft (Finger) Touch
RAM: 512 MB
Flash: 4 GB
కీబోర్డ్: NO
మౌస్ పాయింటర్: NO
బ్యాటరీ కెపాసిటీ: 27.3 (Wh)
బరువు: 795gm / 28 oz.
'మెర్కురీ ఎమ్ ట్యాబ్ నియో' టాబ్లెట్ ప్రత్యేకతలు:
* 7 inch capacitive touchscreen display
* 1 GHz dual core Cortex A9 processor
* Android 2.2 (Froyo) OS
* 2 megapixel rear camera
* 0.3 megapixel front-facing camera for video calling
* 4 GB internal memory
* microSD card slot
* 32 GB expandable memory
* HDMI Video Output
* Dual speakers
* EDGE/GPRS support,
* Wi-Fi IEEE 802.11b/g
* mini-USB port
* Bluetooth 3.0 with A2DP
* 4000 mAh battery
ఇండియన్ మార్కెట్లో 'ఎమ్ఎస్ఐ విండ్ప్యాడ్ ఎంజాయ్ 10' టాబ్లెట్ ధర సుమారుగా రూ 17, 000 ఉండగా.. అదే 'మెర్కురీ ఎమ్ ట్యాబ్ నియో' టాబ్లెట్ ధర రూ 16,000గా నిర్ణయించడమైంది. ఈ టాబ్లెట్స్ని బిజినెస్ ప్రొపెషనల్స్తో పాటు, ఇంట్లో ఉండే వినియోగదారులు కూడా ఉపయోగించే విధంగా తయారు చేయడం జరిగిందని కంపెనీ వర్గాలు వెల్లడించాయి.


Click it and Unblock the Notifications