‘మెరుపు’ వేగంతో ఇండస్ట్ర్రీలోకి...?

ప్రఖ్యాత కన్స్యూమర్ ఎలక్ర్టానిక్స్ దిగ్గజం ప్యానసానిక్ మెరుపు వేగంతో పనిచేసే టాబ్టెట్ కంప్యూటర్ను వ్ళద్థి చేస్తుంది. ఈ డివైజ్ వేగవంతంగా స్పందించేందుకు గాను మల్టీ - గిగాబిట్ స్పీడ్ వైర్లెస్ కమ్యూనికేషన్స్ టెక్నాలజీ (విజిగ్) ను దోహదం చేయనున్నారు. ఈ టెక్నాలజీ విశిష్టతలను పరిశీలిస్తే పూర్తి నిడివి డీవీడీ వీడియోను కేవలం 60 సెకన్ల వ్యవధిలో వైర్లెస్ ఆధారితంగా ట్రాన్స్ఫర్ చేస్తుంది.
టాబ్లెట్లో నిక్షిప్తం చేసిన విజిగ్, వై-ఫై, బ్లూటూత్ వ్యవస్థల సాంధ్రతను పరిశీలిస్తే... వై-ఫై (10 నుంచి 30 మీటర్లు ), బ్లూటూత్ (10 మీటర్లు), విజిగ్ వ్యవస్ధ సాంధ్రత (3 మీటర్లు). విజిగ్ ఆధారిత ఎస్టీకార్డ్లను ప్యానసానిక్ రూపొందిస్తున్నట్లు సమాచారం. ప్రతిష్టాత్మక విజిగ్ టెక్నాలజీతో ప్యానసానిక్ చేపట్టిన ఈ ప్రయోగం అంతర్జాతీయంగా విజయవంతం కావాలని ఆశిద్దాం. త్వరలోనే ఈ టాబ్లెట్ కంప్యూటర్లు భారత్లో లభ్యం కానున్నాయి.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications