దమ్మున్న చిన్నది.. దుమ్ము దులిపేందుకు రె‘ఢీ’!!

ప్రముఖ కంప్యూటింగ్ పరికరాల తయరీ సంస్ధ పాంటెక్ పటిష్ట వాటర్ ప్రూఫ్ వ్యవస్థతో టాబ్లెట్ కంప్యూటర్ను డిజైన్ చేసింది. ఈ పీసీ నీటిలో పడినప్పటికి చెక్కు చెదరకుండా పనిచేస్తుంది. మన్నికైన అత్యాధునిక ఫీచర్లను గ్యాడ్జెట్లో లోడ్ చేశారు, వాటి వివరాలు క్లుప్తంగా:
టాబ్లెట్ డిస్ప్లే 8 అంగుళాల పరిమాణాన్ని కలిగి టచ్ అధారితంగా పని చేస్తుంది. శక్తివంతమైన డ్యూయల్ కోర్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ను డివైజ్లో నిక్షిప్తం చేశారు. 4జీ నెట్వర్క్ను టాబ్లెట్ సపోర్ట్ చేస్తుంది. ర్యామ్ సామర్ధ్యం 1జీబి, ఉత్తమ ఫోటోగ్రఫీ విలువలు కలిగిన 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, వీడియో ఛాటింగ్ నిర్వహించుకునేందుకు 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా వ్యవస్థలు ఏర్పాటు. హెచ్డీఎమ్ఐ అవుట్ సౌలభ్యత, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్ సపోర్ట్. ఇండియన్ మార్కెట్లో ‘పాంటెక్ ఎలిమెంట్ IP57’ ధర రూ.25,000 ఉండొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications