‘వారధి’ సక్సెస్ అవుతాడా?

By Super
|
Pantel Technologies launched Android ICS tablet for Rs 4,999

దేశంలోని గ్రామీణ ప్రాంత ప్రజలకు కంప్యూటింగ్ పరిజ్ఞానాన్ని మరింత చేరువ చేసే క్రమంలో పాంటెల్ టెక్నాలజీస్ ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్‌ సహకారంతో ఆండ్రాయిడ్ ఆధారిత టాబ్లెట్ పీసీని ఆవిష్కరించింది. ‘బీఎస్ఎన్ఎల్ పెంటా టీ-ప్యాడ్ IS701C’ మోడల్‌లో డిజైన్ కాబడిన ఈ కంప్యూటింగ్ గ్యాడ్జెట్ ధర రూ.4,999. గ్రామిణ ప్రాంతాల్లో ఉత్తమ నెట్‌వర్క్‌గా గుర్తింపుతెచ్చుకున్న బీఎస్ఎన్ఎల్ ఈ పీసీలను ప్రజల్లోకి తీసుకెళ్లటంలో వారధిగా వ్యవహరించనుంది.

ఫీచర్లు:

7 అంగుళాల మల్టీటచ్ డిస్‌ప్లే(రిసల్యూషన్ 800 x 480పిక్సల్స్), ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం, 1గిగాహెట్జ్ కార్టెక్స్ ఏ8 ప్రాసెసర్, 512ఎంబీ ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత, వై-ఫై కనెక్టువిటీ, 3జీ యూఎస్బీ డాంగిల్ సపోర్ట్, 0.3మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫ్రీలోడెడ్ అప్లికేషన్స్ (ట్విట్టర్, ఫేస్‌బుక్, స్కైప్, యాంగ్రీ బర్డ్స్), 6 గంటల బ్యాటరీ బ్యాకప్.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X