Just In
- 2 hrs ago Vivo నుంచి రెండు ఫోల్డబుల్ ఫోన్లు లాంచ్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- 2 hrs ago 8GB ర్యామ్, 5000mAh బ్యాటరీ వివో స్మార్ట్ఫోన్ సేల్ ప్రారంభం.. ఈ కార్డులపై రూ.2000 తగ్గింపు..!
- 4 hrs ago ఈ Motorola ఫోన్ పై భారీ తగ్గింపు ఆఫర్! Flipkart డిస్కౌంట్ సేల్ వివరాలు
- 21 hrs ago Samsung కొత్త టాబ్లెట్ లాంచ్ అయింది! స్పెసిఫికేషన్ల వివరాలు
Don't Miss
- Sports SRHకు బ్యాడ్ న్యూస్: స్టార్ ప్లేయర్ దూరం - కెప్టెన్ కమిన్స్
- News అంబటి రాయుడు యూటర్న్.. వైసీపీలోకి రీఎంట్రీ..ట్వీట్ వైరల్
- Automobiles భారత్లో 'మెక్లారెన్ 750ఎస్' ఫస్ట్ డెలివరీ.. మైండ్ బ్లోయింగ్ చేస్తున్న వీడియో
- Finance Tata IPO: డబ్బు ఏర్పాటు చేసుకోండి.. టాటా గ్రూప్ కంపెనీల ఐపీవోలు.. 20 ఏళ్ల తర్వాత..
- Lifestyle పిల్లల్ని పెంచేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి!
- Movies Razakar Closing Collections 45 కోట్ల బడ్జెట్.. డిజాస్టర్ కా బాప్.. ఎన్ని కోట్ల నష్టమంటే?
- Travel నేటి నుంచే సింహాచలంలో మహాయజ్ఞం ప్రారంభం..
మోడ్రెన్ పల్లెకు, ‘రిలయన్స్’ నాంది!!
రూ.500లకే సెల్ఫోన్ పరికారన్ని విడుదల చేసి గ్రామీణ ప్రాంతాలకు కమ్యూనికేషన్ వ్యవస్థను మరింత సులభతరం చేసిన రిలయన్స్, ఇప్పుడు రూ.9999కే ల్యాప్టాప్ పరికరాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది.
గ్లోబల్ చిప్ తయరీదారు ఇంటెల్, ల్యాప్టాప్ పరికరాల తయారీదారు ‘అసస్’లతో ఆర్కామ్ ఒప్పందం కుదర్చుకుంది. దిగ్గజ బ్రాండ్ల కలయకతో విడుదల కాబోతున్న ఈ సరికొత్త నెట్బక్ పరికరం పేరు ‘Asus Eee PCX101’.
ఈ నెట్బుక్ పరికాలకు రిలయన్స్ ‘బ్రాడ్ బ్యాండ్ వ్యవస్థ’ను సమకూరుస్తుంది. ఆధునిక ఫీచర్లతో ‘అసస్’ ఈ నెట్బుక్ పరికరాలను రూపొందించింది. ఫ్రెండ్లీ ఆపరేటింగ్ సిస్టమ్గా వినియోగదారులకు చేరువైన ‘MeeGo’ ఆపరేటింగ్ వ్యవస్థను ‘అసస్’ ఈ గ్యాడ్జెట్లో పొందుపరిచింది.
రిలయన్స్, ఇంటెల్, అసస్ల తాజా ఒప్పందంతో, గ్రామీణుల కల ఇక నెరవేరునట్లే. త్వరలో చోటుచేసుకుంటున్న ఈ ఆవిష్కరణ సరికొత్త గ్రామీణానికి నాందిపలుకుతుందేమో వేచి చూడాలి మరి!!.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470