బ్లాక్బెర్రీ 4జీ టాబ్లెట్!

రిసెర్చ్ ఇన్ మోషన్ (రిమ్) వై-ఫై వర్షన్ బ్లాక్బెర్రీ ప్లేబుక్ టాబ్లెట్ పీసీని 2011లో విడుదల చేసింది. అయితే, వినియోగదారులను ఈ గ్యాడ్జెట్ అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఈ నేపధ్యంలో పీసీ ధరను రూ.27,990 నుంచి రూ.13,490కు తగ్గించంటతో పాజిటివ్ ట్రెండ్ కొనసాగింది. తాజాగా రిమ్ 4జీ ఎల్టీఈ వర్షన్ ప్లేబుక్ను ఈ నెల31 విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. మొదటిగా ఈ డివైజ్ను కెనాడాలో విడుదల చేస్తారు. భారత్లో ఈ గ్యాడ్జెట్ విడుదలకు మరికొంత పడుతుంది. ధర రూ.30,990.
4జీ ఎల్టీఈ బ్లాక్బెర్రీ ప్లేబుక్ ఫీచర్లు:
7 అంగుళాల టచ్ స్ర్కీన్, (రిసల్యూషన్ 1024 x 600పిక్సల్స్),
1.5గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
5మెగా పిక్సల్ రేర్ కెమెరా,
3మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
శక్తివంతమైన 4800ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
4జీ ఎల్టీఈ కనెక్టువిటీ.
Comments
Best Mobiles in India


Click it and Unblock the Notifications








