Just In
- 11 hrs ago OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- 17 hrs ago Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- 19 hrs ago మే 7 న Apple 'Let Loose' ఈవెంట్! ఏ యే గాడ్జెట్లు లాంచ్ కాబోతున్నాయి? వివరాలు
- 21 hrs ago Nokia 225 4G 2024 మోడల్ ధర, స్పెసిఫికేషన్లు మరియు డిజైన్ లీక్! వివరాలు
Don't Miss
- News పైసాకు పనికిరాని వ్యక్తి పవన్ - చంద్రబాబు..!!
- Movies Brahmamudi April 25th episode: కావ్య విషయంలో రుద్రాణికి షాకిచ్చిన కనకం.. రెచ్చగొడుతున్న రాహుల్
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
‘విశ్వరూపానికి’ ఇంకా నాలుగు రోజులే..?
కన్స్యూమర్ ఎలక్ట్రానిక్ షో ముగియటంతో టెక్ ప్రేమికుల ద్ళష్టి మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ వైపు మళ్లింది. ఈ నెల 27 నుంచి ప్రారంభంకానున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ అనేక ఆవిష్కరణలకు వేదిక కానుంది. దిగ్గజ శ్రేణి బ్రాండ్ శామ్సంగ్ ఈ వేదిక పై రెండు ఆండ్రాయిడ్ ఆధారిత టాబ్లెట్ కంప్యూటర్లను లాంఛ్ చేస్తున్నట్లు జపాన్ టెక్ పోర్టల్ Ameblo.jp వెల్లడించింది. జీటీ-పీ3100, జీటీ-పీ5100 నమూనాలలో ఈ డివైజ్లు రూపుదిద్దుకున్నట్లు ఈ టెక్ పోర్టల్ పేర్కొంది. ఆండ్రాయిడ్ లెటేస్ట్ వర్షన్ ఐస్క్రీమ్ శాండ్విచ్ 4.0 ఆపరేటింగ్ వ్యవస్థను ఈ టాబ్లెట్ పీసీలలో లోడ్ చేసినట్లు తెలుస్తోంది. ఆమోజోన్ కిండిల్ ఫైర్కు పోటీగా శామ్సంగ్ ఈ ఆవిష్కరణలు చేపడుతున్నట్లు పలు విశ్లేషణలు అంచనావేస్తున్నాయి.
ఈ పీసీలలో నిక్షిప్తం చేసిన ముఖ్య విశేషాలు:
* రెటినా డిస్ప్లే,
* 2 GHz క్వాడ్కోర్ ప్రాసెసర్,
* ధర రూ 15,000 (అంచనా మాత్రమే).
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470