Just In
- 1 hr ago Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- 1 hr ago ధర రూ.9,999 కే 108MP కెమెరా, 8GB ర్యామ్ స్మార్ట్ఫోన్.. కొనుగోలుపై స్మార్ట్వాచ్ ఉచితం..!
- 3 hrs ago కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను విడుదల చేసిన జియో సినిమా... యాడ్ ఫ్రీ, 4K కంటెంట్ సహా అనేక ప్రయోజనాలు..!
- 3 hrs ago ఫిజికల్ బటన్ లు లేకుండా రానున్న iPhone 16 ! డిజైన్ వివరాలు లీక్
Don't Miss
- Sports సారీ బ్రదర్.. కావాలని కొట్టలేదు - పంత్ ఎమోషనల్ Video
- Finance Nestle India: అదిరిపోయే లాభాలు ప్రకటించిన నెస్లే ఇండియా..
- News రాయలసీమలో టీడీపీకి బిగ్ షాక్ .. వైసీపీలోకి కీలక నేత
- Movies కొత్త బాయ్ఫ్రెండ్తో మృణాల్ థాకూర్.. సీత మనసు దోచుకొన్న ఎవరీ యంగ్ హీరో అంటే?
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఆ రోజు కోసం ప్రేమికులంతా..?
న్స్యూమర్ ఎలక్ట్రానిక్ షో ముగియటంతో టెక్ ప్రేమికుల ద్ళష్టి మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ వైపు మళ్లింది. ఈ నెల 27 నుంచి ప్రారంభంకానున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ అనేక ఆవిష్కరణలకు వేదిక కానుంది. దిగ్గజ శ్రేణి బ్రాండ్ శామ్సంగ్ ఈ వేదిక పై రెండు ఆండ్రాయిడ్ ఆధారిత టాబ్లెట్ కంప్యూటర్లను లాంఛ్ చేస్తున్నట్లు జపాన్ టెక్ పోర్టల్ Ameblo.jp వెల్లడించింది. జీటీ-పీ3100, జీటీ-పీ5100 నమూనాలలో ఈ డివైజ్లు రూపుదిద్దుకున్నట్లు ఆ పోర్టల్ తన ప్రచురణలో పేర్కొంది. ఆండ్రాయిడ్ లెటేస్ట్ వర్షన్ ఐస్క్రీమ్
శాండ్విచ్ 4.0 ఆపరేటింగ్ వ్యవస్థను ఈ పీసీలలో లోడ్ చేసినట్లు తెలుస్తోంది. ఆమోజోన్ కిండిల్ ఫైర్కు పోటీగా శామ్సంగ్ ఈ ఆవిష్కరణలు చేపడుతున్నట్లు పలు విశ్లేషణలు అంచనావేస్తున్నాయి.
ఈ పీసీలలో నిక్షిప్తం చేసిన ముఖ్య విశేషాలు:
* రెటినా డిస్ప్లే,
* 2 GHz క్వాడ్కోర్ ప్రాసెసర్,
* ధర రూ 15,000 (అంచనా మాత్రమే),
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470